‘నాడైనా నేడైనా బీఆర్ఎస్కు పదవులు తృణప్రాయం.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం’ అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. సరిగ్గా 20 ఏండ్ల క్రితం 2005, జూలై 4న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం,
కాంగ్రెస్ దోపిడీకి తెలంగాణ అక్షయపాత్రగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందించారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రె�
దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్ పరిధిలోని మధిర రైల్వే స్టేషన్ను ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా (విశాఖపట్నం) రైల్వే జోన్లో విలీనం చేస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. మధిరతోపా�
రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయ్యి ఆరేండ్లుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించని పార్టీలను రిజిస్ట�
Harish Rao | నాడైనా నేడైనా తెలంగాణ ప్రయోజనాల ముందు పదవులు బీఆర్ఎస్కు తృణప్రాయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బనకచర్లతో ఏపీ అప్పనంగా నీళ్ళు దోచుకుపోతా అంటే చూస్తూ ఊరుకోం అని ఆయ�
KCR | సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించార
Kadiyam Srihari | వేలేరు, జూలై :స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనే ఎక్కువ వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య విమర్శించారు.
మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు అన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ, పెన్షన్ల పెంపు, ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ �
తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక రాజ్యాంగం.. కాంగ్రెస్, బీజేపీకి ఒక రాజ్యాంగం ఉందా అని రాష్ట్ర డీజీపీని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు రోజుల నుంచి ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అ
సెక్రటేరియట్ ఎదుట నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మద్దతు పలికారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని, టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు చలో సెక్రటేరియట్క�
కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్కు చెందిన కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు..’ ఈ సామెత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు చేసి అడ్డుకోవా�