Viral Video | హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో శుక్రవారం ఉదయం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ మహిళ మెడలో నుంచి.. బంగారు గొలుసు లాక్కొని ఇద్దరు దుండగులు బైక్పై పారిపోయారు.
సీనియర్ వీడియో జర్నలిస్టు దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు దామోదర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కేటీఆర్ తరఫు�
KTR | పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిరు కానుక అందజేస్తున్నారు. 'గిఫ్ట్ ఏ స్మైల్' ద్వారా ఏటా ఈ కానుక ఇస్తున్
Congress | రాష్ట్రంలో శుక్రవారం (నేటి) నుంచి 99 రోజులపాటు సాగనున్న ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్భాటంగా కార్యక్రమాలను ప్రకటిస్తున్న సరార్.. వాటి అమలుకు అవసరమైన ఆ
Ganapathy| ‘నేటి యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం తోడైతే ఓ నవభారతాన్ని నిర్మించవచ్చు. ఇది నా నమ్మకం. ఇదే నా అభిలాష’ ఇది మావోయిస్టు అగ్రనేత గణపతిపై ఆయన కుమారుడు వాసుదేవరావుకు ఉన
SSC Hall Tickets | తెలంగాణ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా 8096958096 నంబర్కు మెసేజ్ చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్నది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అక్కడి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే.. మన ప్రభుత్వం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది.
KRMB | నీటి నిర్వహణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులు ఎత్తేసింది. నీటి లెక్కల బాధ్యత రాష్ర్టాలదేనని స్పష్టంచేసింది. రాష్ర్టాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బోర్డు పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్క�
Real Estate | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. రేవంత్రెడ్డి సర్కార్ దుందుడు నిర్ణయాలతో స్థిరాస్తిరంగంలో క్రయవిక్రయాలు దారుణం�
Illegal Mining | రెండు సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్ గుట్టు రట్టయ్యింది. ఆ కంపెనీలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-టెండర్లలో చేసిన బాగోతం బయటపడింది.
Shiv Pratap Shukla | తెలంగాణ కొత్త గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హిమాచల్ గవర�
Summer |రాష్ట్రంలో నిరుడు దండిగా వర్షాలు పడినా ప్రస్తుతం మార్చి నెల మొదట్లోనే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. అసలు వేసవికాలమంతా ముందే ఉండగా ఈ ఏడాది అప్పుడే సగానికి పైగా చెరువులు ఖాళీ అయ్యాయి. \