Rajanna Siricilla | బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీసుకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఉదయం 10.45 గంటలకు కూడా ఏ ఒక్క ఉద్యోగి రాలేదు.. కార్యాలయాలు తెరుచుకోలేదు.
Heavy Rain | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తుంది. మరో రెండు గంటల్లో భారీ వర్షం, సాయంత్రం సమయానికి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉం
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు హరిగోస పడుతున్నారు. యూరియా బస్తాల కోసం రైతులు సింగల్ విండో గోదాములు, ఫర్టిలైజర్ దుకాణాల్లో పడిగాపులు కాస్తున్నారు.
Asifabad | వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది.
Heavy Rain Fall | రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.
Telangana | ‘రాష్ట్రం దివాలా తీసింది. పథకాల అమలుకు పైసల్లేవు. నన్ను కోసినా పైసా లేదు. మనల్ని చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లా చూస్తున్నారు. ఎక్కడా ఒక్క రూపాయి అప్పుపుడతలేదు’.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత�
Sailing | అమర్, అక్బర్, ఆంథోనీ సరిగ్గా 48 ఏండ్ల క్రితం బాలీవుడ్ను ఓ ఊపు ఊపిన సినిమా! మన్మోహన్ దేశాయ్ దర్శకత్వంలో అమితాబ్బచ్చన్, వినోద్ఖన్నా, రిశికపూర్ నటించిన సినిమా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్. దాదాపు �
Telangana | ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' ఇదీ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ వల్లెవేస్తున్న మంత్రం. కానీ తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇది కేవలం నినాదానికే పరిమితమైంది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాగు సంబురంగా చేసుకుందామనుకున్న రైతన్నలకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరలేదు.
నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పెట్టిన ఆహారం తిని 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియంకు తరలించడానికి గల కారణాలేమిటో తెలియజేయాలని, ఆ నిర్ణయం అమలుపై నివేదిక అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్కు సెమీకండక్టర్ల పరిశ్రమ ఎండమావిగానే కనిపిస్తున్నది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్ రంగాలకు కీలకమైన చిప్లను తయారు చేసే ఈ పరిశ్రమలను కేంద్ర ప్�
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు ఈవారం మరో రూ.1,000 కోట్ల రుణం పొందింది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని రాష్ట్ర ఆర్థికశాఖ ఈ మొత్తాన్ని సేకరించింది.