క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లేఖ రాశారు. దిగుమతి సుంకాలు తగ్గించడంతో వంట నూనెల ఉత్పత్తిలో స్�
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్
కుర్మపల్లె భయం గుప్పిట్లో బతుకుతున్నది. గ్రామానికి సమీపంలోనే స్టోన్ క్వారీ, క్రషర్ ఉండగా, బ్లాస్టింగులతో దద్దరిల్లుతున్నది. పేలుళ్ల దాటికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరి వస్తూ పొలాలు, జనసంచారం ఉండే ప్రా�
‘మాది మాకే మీది మీకే’ అని నినదించి సాధించిన తెలంగాణలోకి దొడ్డిదారిన చేరడానికి విఫలయత్నం చేస్తున్న సోదర ఆంధ్ర బీసీ కులాల పట్ల తెలంగాణ ప్రస్తుత పాలకుల వైఖరి వివాదాస్పదంగా మారింది. ఈ వివాదాస్పద వైఖరికి రా�
విత్తనం చుట్టూ మోహరించిన రుగ్మతలను దూరంగా తరిమేయడం వల్లనే తెలంగాణ పంటల మాగాణమయ్యింది. ఏ సావుకారి ఇంటి ముందు, ఏ అవసరానికి కూడా ఏ రైతు చెయ్యి చాపి నిలబడే దుస్థితి రాకూడదనే కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అన�
KTR | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
Rain Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపింది. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలప
దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టా ఇచ్చిన కేసీఆర్పై (KCR) ఓ గిరిజన రైతు అభిమానాన్ని చాటుకున్నాడు. వరి నారుతో కేసీఆర్ పేరు రాసి తమ గుండెల్లో నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ఎప్పటికీ తొలగ�
గోదావరి, కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతి ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే, జూలై చివరి వారం, లేదంటే ఆగస్టు మొదటి వారంలో కృష్ణమ్మ ఉరకలెత్తేది. కానీ ఈ ఏడాది �
వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఎఫ్ఏటీహెచ్ఐ) ప్రభుత్వాన్ని కోరింది. బకాయిలతోపాటు �
మున్ముందు ఎరువులకు ఇబ్బంది రానున్నదా..? సకాలంలో కేటాయింపులు లేకుంటే కొరత తీవ్రం కానున్నదా..? అంటే అధికారుల అంచనాల ప్రకారం అవుననే తెలుస్తున్నది. ముఖ్యంగా సాగులో అత్యధికంగా వినియోగించే యూరియాకు వచ్చే నెలల�
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీచేసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజ రుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది.
పసుపు రైతుల కోసం జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (ఎన్సీఈఎల్), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్(ఎన్సీవోఎల్)ను నిజామాబాద్లో స్థాపించాలని కేం ద్రం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించ