రాష్ట్రంలో ఆదివారం నుంచి మక్కల కొనుగోళ్లు నిలిపివేయాలని సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో మక్కల కుప్పలు ఉన్నాయి. రైతులు నేటికీ మక్కలను తీసుకొస్తున్న�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే నారాయణరావుపేట గ్రామ రైతు కనకయ్యను బలి తీసుకొన్నదని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వ�
బిల్లులు చెల్లించాలని అడిగిన కాంట్రాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందా? ఈ నెల 18న ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి పిలుపునిచ్చారనే అక్కసుతో అత్యవసర మెమో జారీచేసిందా? గుత్తేదారుల నోర�
వరి సాగు చేయొద్దని, ప్రయత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే పిలుపునిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ సైతం ఆ ఇద్దరి బాటలోనే న�
తెలంగాణ ఆర్టీసీలో ప్రభుత్వం పెట్టిన చిచ్చు చల్లారడం లేదు. ఆర్టీసీ సమ్మె చర్చల్లోనూ, ముఖ్యమంత్రితో మీటింగ్లోనూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టినా.. ప్రభుత్వం మాత్రం �
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలకు సరఫరా చేసిన సర్జికల్, డయాగ్నోస్టిక్స్కు సంబంధించిన రూ.168కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ డిమా�
శాతవాహన యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం ఆరు కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్లో తనను కలిసిన విలేకరులతో ముచ్చటించిన ఆయన 2026-27 విద్యా�
ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డిపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నారన�
బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పీజీఈసెట్) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్య
Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
ACB Raids | నల్లగొండ: నల్లగొండలోని వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూదద్ను ఏసీబీ అ
Koheda Congress Leader | ప్రజా ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం అరెస్టులు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుతో భూములు కోల్�
Farmers | కుభీర్, జూన్ 06: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోళ్లకు టోకెన్ల జారీ ప్రక్రియ రసాభాసాగా మారింది. మూడు కౌంటర్లు ఏర్పాటు చేసిన టోకెన్లు ఇస్తుండగా రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహ