16 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్లుగా ఉద్యోగోన్నతి లభించింది. 16 మందిని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా నియమిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు ఈ జాబితాను ప్రకటించింది. ఒకేసారి 16 మందికి
నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టుగా సాగుతున్నది ఏపీ సీఎం చంద్రబాబు ప్రగల్భాల ప్రహసనం. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో తనను మించిన వారు లేరన్నట్టు దూసుకుపోతున్నారు. ఈ నెలలో ఇప్పటికే పలుమార్లు డాంబికపు మాటల�
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని సింబయాసిస్ వర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకేరోజు 40 కుకలను చంపిన ఘటనపై దాఖలైన ప్రజాహిత వాజ్యం విచారణకు హైకోర్టు నిరాకరించింది. వీధికుకల వ్యవహారంపై సుప్రీంకోర్టు
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండా విదేశాలకు పారిపోతున్నానంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎలా చెప్తారని ఎన్టీవీ జర్నలిస్టు దొంతు రమేశ్ ప్రశ్నించారు. సజ్జనార్ తీరును ఖండిస్తూ ఆయన బు
బీఆర్ఎస్ శ్రేణులే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టు లు పెట్టడం వల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సొంతూరులో ఓడిపోయాడని కక్షగట్టి బీఆర్ఎస్
తెలంగాణ విద్యా బిల్లులో కామన్ గురుకుల విద్యా విధానాన్ని చేర్చాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అ�
మిగిలిపోయిన దొడ్డుబియ్యం విక్రయించేందుకు వేలం వేసినా సివిల్ సప్లయ్కి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురైంది. వాస్తవానికి మంగళవారం టెండర్లు తెరువాల్సి ఉండగా టెండర్లు రాకపోవడంతో సి�
అనేక మ లుపులు తిరిగిన గ్రూప్-1 మెయిన్స్ తుది తీర్పు గురువారం రానున్నది. హైకోర్డు డివిజన్ బెంచ్ నేడు తీర్పు వెలువరించనున్నది. ఇప్పటికే గ్రూప్-1 నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్ నియామక పత్రాలు స�
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కింద రూ.15,627 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్- యాదగిరిగుట్ట-చౌటుప్పల్ వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో ఆరు లేన్ల రహదారిని ఐదు ప్యా�
ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. చీటూరు నిర్మల పాటల ప్రస్థానం కూడా అలా మొదలైందే! కమ్యూనిస్టు భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నిర్మల చిన్నప్పటి నుంచి పోరుబాటలో పాటై సాగుతున్నది. ప్రజా
Constitutional Rights | ఏజెన్సీలోని ఎస్సీలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ షెడ్యూల్ కులాల పోరాట ఉపాధ్యక్షుడు, దళిత అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే డిమాండ్ చేశారు.
KTR | పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలకు తెలిసిందొక్కటే.. ఢిల్లీకి సంచులు మోస్తరు గంతే. ఇక్కడున్నోళ్లకు ఏం ఇయ్యరు. తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్దారు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్�
Chandur | నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలో కరపత్రాల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రికి రాత్రే రోడ్లపై వెలసిన ఈ కరపత్రాలు అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదా�