NTR Statue | నల్గొండ పట్టణంలో అపశృతి నెలకొంది. ఎన్టీఆర్ చౌరస్తాలోని విగ్రహానికి మంటలు అంటుకోవడంతో కాలిపోయింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
Microsoft Data Center | బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ఐటీ పాలసీతో హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజ సంస్థలకు అడ్డాగా మారింది. ఐటీరంగం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రదర్శించిన దార్శనికత, నాడు ఐటీ, పరిశ
Salary | రాష్ట్రంలో పంచాయతీ సర్పంచుల గౌరవ వేతనాలు ఐదు నెలలుగా అందడం లేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రెండు నెలలైనా వారి ఖాతాల్లో జీతాలు జమకాలేదు. ఉపాధి సిబ్బందికీ ఏప్రిల్, మే నెలల జీతాలు ఇవ్వనేలేదు. వీరంతా సుమ
Revanth Reddyగోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పొరుగు రాష్ర్టాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పరిశీలించడం వెనుక మర్మం ఏమిటో అంతుచిక్కడం లేదు.
Revanth Reddy | కృష్ణా నదిలో మన వాటాను వినియోగించుకోకుండా నీటిని ఏపీకి ధారాదత్తం చేయడం, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయకుండా సొంత జిల్లా పాలమూరును పడావు పెట�
మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విభజన నిర్ణయం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఏదో ఒక రూపంలో పౌరులకు సరికొత్త పరిపాలనా సమస్యలు వెంటాడుతూనే ఉన్నారు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అమ్మకాలు లేక మందగమనంలో ఉంటే.. ప్రభుత్వం అనాలోచితంగా మార్కెట్ విలువలను పెంచి ఈ రంగంపై గొడ్డలి వేటు వేసిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు న�
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్లో శుక్రవారం చోటుచేసుకున్నది. లక్ష్మాపూర్కు చెందిన రైతు రాపాణి ఆంజనేయులు (45) తన పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండ
నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోలక్పల్లి శివారులోని మంజీర తీరంలో తల్లి, కూతురితోపా�
రాష్ట్రంలో సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతున్నదని, వడ్లు కూడా కొనడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ�
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదురొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రెండు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర అంగన్వాడీ(మినీ) టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థ