Grama Sabha | ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకుగాను ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
Congress | ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగ�
Kaleshwaram Project | రెండేండ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణలో భాగంగా సాంకేతిక పరీక్షల కోసం అన్నారం బరాజ్
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల్లో ఈ హోలీ కొత్త ఆశలు, విశ్వాసాలు నింపాలని ఆకాంక్షించారు.
వెయ్యి అబద్ధాలాడి అయినా ఒక పెండ్లి చెయ్యాలని పెద్దలు చెప్పారు. కానీ అధికారం కోసం కాంగ్రెస్ నానా అబద్ధాలు చెప్పింది. అందులో ప్రధానమైనది రాష్ట్ర అప్పులు. రాష్ర్టాన్ని కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారంటూ �
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సినిమాల్లో ఇంటర్వెల్ లాంటివి! చాలా సినిమాల్లో ఇంటర్వెల్కు ముందు సీన్ ఒకరకంగా ఉంటే, చివరకు ైక్లెమాక్స్ మరో రకంగా ఉంటుంది. రాజకీయాలు కూడా అంతే! ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయ�
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గత రెండేండ్లల్లో దాదాపు 3 లక్షల ఎకరాల వరకు పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కూరగాయలు, పండ్లు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల
మైనార్టీ ఫైనాన్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు పంపిణీ చేసే యూనిట్లకు సంబంధించిన దరఖాస్తుల్లో 25 జిల్లాల వారికే అవకాశం దక్కింది. టీజీవోబీఎంఎంఎస్ (ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్
రాష్ట్రంలో ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. దీంతో అనుకున్నట్టుగానే సోలార్ ప్లాంట్లల్లో అధికంగా విద్యు త్తు ఉత్పత్తి అవుతున్నప్పటికీ అదంతా వృ థాగా పోతున్నది. ఫలితంగా లక్షలు వె చ్చించి ఆ ప్లాంట్లను నెలకొల
కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్టు (ఎన్ఆర్ఈజీఎస్) నిధుల విషయంలో రాజకీయాలు చేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ద్రోహం చేస్తోంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు.
KCR | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో హోలీ కొత్త ఆశలు, విశ్వాసాలు నింపాలని ఆకాంక్షించారు.
Jadcherla | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్�