KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగ్ క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Nagarjuna Sagar | నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. సాగర్కు వరద ప్రవాహం పెరగడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి జలాశయం చేరింది.
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)లో ఏపీ పెత్తనమే కొనసాగుతున్నది. బోర్డులో తెలంగాణకు సంబంధించిన పోస్టులన్నీ సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. బోర్డు
TG EAPCET | రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో 11,638 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లోనే అత్యధికంగా మిగిలిపోయాయి. టీజీఎప్సెట్-25 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ఆదివారం విడుదల చేశ
Urea | యూరియా కొరత లేదంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రకటించిన 24 గంటల్లోనే అదే యూరియా కోసం అదే గ్రామంలో రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రె
JNTU | జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో ఉన్నతాధికారి కుటుంబం పెత్తనం చెలాయిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీని చక్కదిద్దాల్సిన ఆయన పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగి�
Revanth Guest House | ఓ వైపు పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను రకరకాల సాకులు చెప్తూ రద్దు చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం... అతిథి గృహం పేరుతో అవసరం లేకున్నా చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణ పనులు మాత్రం ఆ�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనేది మరోసారి తెరమీదికొచ్చిందా? ప్రతిపక్ష నేత జోస్యం చెప్తున్నట్టు డిసెంబర్ లోపే మార్పు తథ్యమా? ‘ఆయన ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు’ అన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నా
బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స�
అంతర్రాష్ట్ర బదిలీల్లో భాగంగా ఏపీ జెన్కో ఉద్యోగిని దక్షిణ తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు డిప్యూటేషన్పై బదిలీ అయింది. ఈ మేరకు విజయవాడలోని ఏపీ జెన్కో కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సూర్యాపేటలో మీడియాతో మాట్ల
దేవాదాయ శాఖ మంత్రి కొడా సురేఖ ఇంటిలో జరిగిన ప్రైవేటు పూజల్లో వివిధ ఆలయాలకు చెందిన అర్చక ఉద్యోగులు పాల్గొనడంపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఉద్యోగులే మండిపడుతున్నారు. మంత్రికో న్యాయం.. సామా�