ఈ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే
Raja Singh | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కల్లోలం సృష్టిస్తున్నది. పదవి కోసం పోటీపడి భంగపడ్డ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి�
బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇదమిత్థంగా లెక్కించడం కష్టమే. రామాయణ, మహాభారత కాలంలోనూ బాలసాహిత్య ప్రక్రియలు ఉన్నట్టు చరిత్ర తెలుపుతున్నది. పంచతంత్రంలోని మొదటి కథలో ఒక గురువు దక్షి
దేశంలో కులగణన జరుగుతున్న సందర్భంలో శీలం భద్రయ్య వెలువరించిన ఈ ‘ముస్తాదు’ తెలుగు సాహిత్యంలో చిన్న కదలికను తెచ్చిందనే చెప్పాలి. ఆయా కులాల అస్తిత్వం, ఉత్పత్తులు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న తీరు, సం�
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు, అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని సుగుణమ్మ ఆకాంక్షించారని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్�
పట్టణ ప్రాంతాల్లో ఇంటి జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు లేనట్టేనా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. మురికివాడల్లో ఉంటున్న పేదలకు ఇన్-సిటూ పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్టు ప్రకటించిన రాష్ట్�
చేనేత రుణమాఫీ హామీపైనా కాంగ్రెస్ సర్కార్ తిరకాసు పెడుతున్నది. అసలుకే మాఫీ చేసి, మిత్తికి మంగళం పాడేందుకు సిద్ధమైంది. చేనేత రుణమాఫీపై జరుగుతున్న కసరత్తులో ఈ విషయం బయటపడింది. దీంతో లక్ష లోపు రుణాలు పొంద�
వివిధ దేశాల్లో జాగృతి అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం ప్రకటన విడుదల చేశారు. న్యూజిలాండ్ అధ్యక్షురాలిగా అరుణజ్యోతి ముద్దం, గల్ఫ్ అధ్యక్షుడిగా చెల్లంశెట్టి హ�
జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. స్వేచ్ఛ కూతురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పూర్ణచందర్పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది. పూర్ణచందర్ శనివారం చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో లొ
Vemula Prashanth Reddy | నిజామాబాద్లో జరిగిన బీజేపీ సభపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ నిజమాబాద్లో అమిత్ షా ప్రోగ్రాం చూస్తే సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పే కవిత్వం లాగా మా చెల్ల�
KTR | తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా..? అని అమిత