మైనారిటీ గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది అందుబాటులోకి తీసుకువస్తామని కొంతకాలంగా చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్ర
తెలుగు సరే వారి మాతృభాషే కనక, చెప్పుకునే పనే లేదు! ఆ కాలపు చదువుకున్న తెలుగు వారికి ముఖ్యంగా జాతీయభావాలు కలిగిన కుటుంబ నేపథ్యం వున్నవారికి కొద్దోగొప్పో సంస్కృత భాషాసాహిత్యాలతో పరిచయం ఉండేది. ఆ మేరకు మాడ�
ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలా, నెలన్నర దాటినా కొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలు పోతు
Monsoon | ఈసారి తెలంగాణ (Telangana) లోకి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింద�
Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
Narsingi Water Crisis | రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగిలో మహిళలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు 'వాక్ ఫర్ వాటర్' పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్ వర్క్స్ ఆఫీస్ వరకు మహిళలతో కలిసి భార�
TG EAPCET | రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎప్సెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఉన్నత విద్యామం�
అధికార పార్టీకి చెం దిన కౌన్సిలర్ భూకబ్జా చేయడంతో బాధిత కుటుంబం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరసన చేపట్టిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో చోటు చేసుకున్నది. బాధితులు రామకృష్ణ, వెంకటేశ్ తెలిప
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు.
TG EAPCET | రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎప్సెట్ ఫలితాలు ఆదివారం విడుదలకానున్నాయి.
ఒకటి రెండేండ్లు కాదు.. సంవత్సరాలుగా ఒకే చోట తిష్టవేశారు. నిత్యం సాకులు చూపుతూ బదిలీలను తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా, అధికారాన్ని ఉపయోగించుకుని లాంగ్ స్టాండింగ్ అధికారుల క�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ తొలి చైర్మన్, జస్టిస్ డాక్టర్ జి చంద్రయ్య(72) కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తెల్లవారుజ�