ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు రాష్ట్రంలో భూసంస్కరణలను అమలు చేసిన సంఘసంస్కర్త అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా శనివారం నెక్లెస్రోడ్లోని పీవీ ఘాట్ వద్ద భట్టి న�
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింత కొత్త బస్డాండ్ ఆవరణలో ఏడు అడుగుల క్యాంసవిగ్రహాన్ని ఆదివారం సాయంత్రం 4గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
జూరాల ప్రాజెక్టుకు ఏమీ కాలేదని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మరో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మేఘారెడ్డి, పర్ణ�
తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (టీజీజెన్కో) హెచ్ఆర్, ఐఆర్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్వీ కుమార్రాజును విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) ఆధ్వర్యంలో శుభ
33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
ఫ్యూచర్సిటీ భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం పరిశ్రమల శాఖపై మంత్రి శ్రీధర్బాబుతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు.
ఓ మహిళ పట్ల మరో మహిళ పాశవికంగా ప్రవర్తించింది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే ఆగ్రహంతో సదరు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తరించి, జననాంగంలో జీడి పోసిన �
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి రెండు నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలోనే ఉన్నది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన రూ.2,738.90 కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్తో పోలిస్తే రెవెన్యూ లోటు రూ.5,037.39 కోట్�
Weather Update | తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
KTR | సంస్కరణశీలి, బహుభాషా కోవిదుడు, కవి, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, నిత్య విద్యార్థి... ఇలా భారతరత్న పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా�