Weather Update | తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
KTR | సంస్కరణశీలి, బహుభాషా కోవిదుడు, కవి, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, నిత్య విద్యార్థి... ఇలా భారతరత్న పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా�
PG Medical Colleges | రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) యూజీ లేకుండా నేరుగా పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటు�
BJP State President | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముహుర్తం కుదిరింది. ఇక కొత్త అధ్యక్షుడు కొలువుదీరనున్నాడు. ఈ క్రమంలో జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.
KCR | తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ వున్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు.
BC Welfare | తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి కే అలోక్ కుమార్ తెలిపారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ ర
Telangana | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.12,000 కోట్ల రుణాల సమీకణకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ప్రతిపాదనలు పంపింది.
Banakacherla | బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో భేటీకి సన్నాహాలు చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమ
Municipal Elections | రాష్ట్రంలో పురపాలక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప�
Congress | బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్ల�