Bandla Ganesh | ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ప్రకాశ్రాజ్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై ఆయన
Prakash Raj | ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతోందని ఇటీవల ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని ప్రకటన చేశారు. అయ
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ, ఒడిశా, బీహార్ రాష్ర్టాల్లో జాతీయ రహదారుల విస్తరణతోపాటు కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ఘోరంగా విఫలమవుతున్నది. గత 2025-26 నీటి సంవత్సరంలో మొత్తంగా 271 టీఎంసీలు (25 శాతం) మాత్రమే వాడుకోగలిగింది. గత పన్నెండేండ్లలో ఇదే అత్యంత తక్కువ.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనే�
కమ్యూనిజం, ప్రజాపోరాటాలపై పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీర్.. ఈ రోజు మా జాగీర్.. రేపు మా బిడ్డల జ
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతపవనాలు 24గంటల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 6న రాయలసీమ, 8వ తేదీ నాటికి తెలంగాణకు చేరుకొనే అవకాశం ఉన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తన రాష్ట్రంలోని సమస్యలన్నీ గాలికి వదిలేసి అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెట్టినట్టు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీనే ‘నవ నిర్మాణ స
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ కయ్యానికి కాలుదువ్విన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు వత్తాసు పలికారు. ఓ వైపు పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహంతో ర�
రాజధాని, సెక్రటేరియట్ను కూడా కట్టుకోలేని వారు తెలంగాణకు వచ్చి పునర్నిర్మిస్తారా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆ�
తెలంగాణ ప్రజలపై నోరు పారేసుకుంటే నాలుకలు తెగ్గొస్తమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లా కొత్తకోట, నారాయణపేట జిల్లాతోపాటు మక్తల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు �
‘తెలంగాణ ప్రజలకు తెలంగాణ అనే బలమైన భావన ఉన్నది. అటు తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉన్నది. కానీ దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ వాళ్లకే ఆంధ్రా భావన అనేదే లేదు. అకడ ఎప్పుడూ కులాల పంచాయితీలు తప్ప ప్రాంతీయ అస్తిత�
కొన్నాళ్ల క్రితం ఖమ్మంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసిన బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చండి.. ఏమన్నా అయితే నేంజూసుకుంటా అని ఎన్టీఆర్ అభిమానులకు చంద్ర�