Achampet | పట్టణంలో బహుజన యుద్ధ వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పాలకుల సహకారంతో ముందుకు వెళ్తామని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు అజనమోని నరసింహ కోరారు.
Rain Alert | శుక్రవారం సాయంత్రం కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి అంత వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
RTC Buses | ఈ నెల 9వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో అక్కాచెల్లెళ్లు తమ సోదరుల వద్దకు వెళ్లేందుకు పయనమయ్యారు. దీంతో ఆడబిడ్డలందరూ ఆయా బస్టాండ్లకు చేరుకుంటున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్యం తెలంగాణలోని వాహనదారుల పాలిట శాపంగా మారనున్నది. టోల్ ప్లాజా ఫీజులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యాన్యువల్ టోల్పాస్ స్కీమ్'లో తెలంగాణ నేటికీ చేరకపోవడ�
పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ నిపుణులు డాక్టర్ సతీశ్ కేరే గొండ, ప్రొఫెసర్ కేబీ�
వానాకాలం సాగు, తాగునీటి అవసరాల కోసం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 148 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు తెలంగాణ న�
దోపిడీలకు పాల్పడుతున్న క్రిమినల్ గ్యాంగ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. గురువారం డీజీపీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ ముగింపులో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారుల�
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముసుగు తొలగిపోయింది. తెచ్చే సామర్థ్యం మాటేమోగానీ ఇచ్చే ఉద్దేశమే ఆ పార్టీకి లేదని తేలిపోయింది. ఢిల్లీలో జరిపిన బీసీ రిజర్వేషన్ ధర్నా ఓ రాజకీయ నాటకం తప్ప, దాని వెనుక ఎంతమాత్
బీసీ ఉద్యోగుల సమాచారమివ్వాలని అడిగినా వివిధ ప్రభుత్వశాఖలు ఇవ్వడం లేదని రాష్ట్ర బీసీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన సభ్యులు గురువారం ప్ర�
పెన్పహాడ్ మండలంలో గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ కమిటీ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, కమిటీ సభ్యులు రంగినేని శారద, ములుకుంట్ల భారతి, భూక్యా జ్యోతి విస్త్రతంగా పర్యటించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద�
‘రాహుల్గాంధీ డిన్నర్కు రమ్మని పిలిచారు.. వెళ్తున్న’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. 18 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ ఏకంగా డిన్నర్కు పిలవడంప�
తెలుగును ద్వితీయ భాషగా దశలవారీగా అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, అన్ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ద్వితీయ