Revanth Reddy | రైతులు ఒకే పంట వేయొద్దని, అన్ని పంటలూ పండించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. పరోక్షంగా వరి ఎక్కువ పండించవద్దనే సంకేతాలిచ్చారు. గతంలో పంటల మార్పిడిపై నాటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై త�
Adluri Laxman | రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అమరవీరుల కుటుంబాల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
Singur Lands | సింగూరు ముంపు భూముల్లో మంత్రి బామ్మర్ది కబ్జాపర్వం ఆగడం లేదు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ యథావిధిగా ఆక్రమణ పనులు కొనసాగాయి. మంత్రి అండదండలతోనే యథేచ్ఛగా ముంపు భూముల్లో పనులు సాగుతున్నట్టు త�
Telangana | ఆంధ్రా సమైక్య పాలకులు, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదించి, అలుపెరుగని ఉద్యమంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోనూ సమైక్యవాద పార్టీలు ఒక్కటై తెలంగాణపై సాగించిన �
Pawan Kalyan | స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూయిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కొత్త నాటకానికి తెరతీసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలంగాణ బిడ్డలు ఘాటుగా బదులిచ్చా�
Pawan Kalyan | అక్కడి వారి కోసం ఇక్కడి పాలకులు ఎర్ర తివాచీ పరుస్తున్నారా?’ అంటే జరుగుతున్న పరిణామాలు ‘అవును’ అనే చెప్తున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మళ్లీ ప్రమాదంలోకి
Pawan Kalyan | ‘తెలంగాణలో ఎలా తిరుగుతావ్ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తెలంగాణ మీ అయ్య జాగీరా? దాడులు చేస్తారా? రండి నా ఇంటి అడ్రస్ ఇదే! ఇప్పుడు డిసైడ్ అయ్యా.. తెలంగాణ అంతటా నేనే తిరుగుతా. ఇకడ బాంచెన్ అనేవాళ్
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు తెలంగాణపై, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులపై కనీస గౌరవం లేదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.
అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం లోక్భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా�
రాష్ట్ర విభజన జరిగిన తీరు, పార్లమెంట్ ప్రజాస్వామ్య ప్రక్రియను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలవారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు.
‘తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరారు. పిడికిలి బిగించి కోట్లాది మందిని ఏకంచేశారు. రాజకీయ పదవులను గడ్డిపూసతో సమానంగా భావించారు. చివరికి ప్రాణత్యాగానికి సైతం వెనుకాడలేదు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పోరాట ఫలిత�