Heavy Rains | హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన దంచికొడుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఉక్కపోతకు గురైన నగర ప్రజలకు ఈ భారీ వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. అయితే ప్రయాణికులకు, వాహనదారులకు మాత్రం �
KTR | మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. పోస్టాఫీస్లో ఖాతా ఉంటేనే రూ.2500 జమ చేస్తారనే ఓ వార్త సామాజిక మాధ్య�
KTR | పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
KTR | తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా బరాబర్ ఉంటది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీకు మూడు చెరువుల నీళ్లు తాగించి మళ్లొక్కసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి
KTR | రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బీసీ రిజ�
TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. గురువారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, �
BRSV | నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను విడుదల చేసింది.
KTR | మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. అగ్గిపెట్టెలో కూడా పట్టే చీరలు నేసే నైపుణ్యం నా తెలంగాణ నేత కార్మికుల ప్రత్యేకత అని ఆయన ప్ర�
చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువునా నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట వెన్నుపోటు పొడవగా, ఆ జీఎస్టీ పరిహారాన్ని చెల్లిస్తామన్న రాష్ట్రంలోని కాంగ్రెస్�
డిగ్రీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సుల్లో చేరేందుకు వి ద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ సారి 1.97లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్లో చేరారు. నిరుడు 1.96లక్షల మంది చేరగా, ఈ సారి వెయ్యి మంది అధికంగా అ�
అనార్యోగం వంటి తీవ్రమైన కారణాల వల్ల కాలేజీకి హాజరుకాలేకపోయామని, తమను పరీక్షలకు అనుమతించాలని విద్యార్థులు కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురౌతాయని, మరెన్నో అడ్డంకులు వస�