పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 73.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 71.05శాతం, బాలికలు 77.08శాతం పాసయ్యారు. 38,741 మంది పరీక్షలు రాయగా.. 28,415 మంది ఉత్తీర్ణత సాధించారు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ విమర్శించారు. పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటన�
రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల సవరణ కోసం ఏర్పాటైన తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి సరికొత్త అధికారాలను సర్కారు కట్టబెట్టనున్నది. కొత్తగా కళాశాలల్లో తనిఖీలు చేసే అధికారా�
విద్యార్థి, నిరుద్యోగుల పోరాట పునాదుల మీద అధికారం ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పాలకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్'లో ప్రకటించిన హామీలు పూర�
గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. బిల్లులు అందక మాజీ సర్ప�
త్వరలో స్థానిక ఎన్నికలు రానున్నందున ఊరూరా, వాడవాడలా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై చర్చించాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవార�
మలేషియా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక లంకావీ యూత్ ఇంటర్నేషనల్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ యువ సెయిలర్లు సత్తాచాటారు. అంతర్జాతీయ స్థాయి సెయిలర్లతో దీటుగా పోటీపడుతూ,ప్రతికూల వాతావరణ పరిస్థితుల�
Tenth Results | రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 73.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
పోలీసులు, జడ్జీల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మకూడదు, అది సైబర్ నేరగాళ్ల పని కావొచ్చు అంటూ ఫోన్కాల్స్ సమయంలో అలర్ట్ డయలర్ టోన్ వస్తున్నది. అయినా కొందరు గుడ్డిగా మోసపోతున్నారు. కొందరి అమాయకత్వమే ఆ�
కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఇందుకు గాంధీభవన్ వేదికైంది. గురువారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవ ర్గ సమీక్ష సమావేశం సందర్భంగా మలక్పేట్ కాంగ్రెస్ నేతల మధ్య మా టామాట పెరిగింది. ఎమ్మెల్య�
రాష్ట్రవ్యాప్తంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు 28న ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో రెండు, మెదక్ లో ఒక స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న బంజారాహిల్స్, చికడపల్లి, గండిపేట, కొండపూర్
కాంగ్రెస్లో నాయకుల మధ్య వివాదాలను పరిష్కరించేందు కు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మ న్, ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. క్రమశిక్షణ పేరుతో పార్టీ నుంచి నాయకులను సస్ప�