సీఎం సీటు నుంచి రేవంత్రెడ్డి దిగిపోయాక తాను సీఎంని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్లో మాట్లాడుతూ.. రాబోయే మ�
చెరువుల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా మూసీ బఫర్ జోన్ పరిధిలోనే వందల ఎకరాల విస్తీర్ణంలో భారీ వెంచర్ను డెవలప్ చేసేందుకు సిద్ధమైంది. జల వనరులకు రెండు వందల మీటర్ల దూరం�
యాదవులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ విమర్శిం చారు. యాదవ భవనం కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.5 కో�
స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడ
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధిస్తున్నది. రుణ వాయిదాలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర సంస్థల నుంచి తీసుకున్న అప్పు, వడ్డీని సకాలంలో చెల�
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోతున్నది. ఒకప్పుడు వందలాది ప్రాజెక్టులతో కళకళలాడిన హైదరాబాద్ మార్కెట్లో ఏడాదిన్నరగా కొత్త ప్రాజెక్టుల రాక క్రమేణా తగ్గిపోతున్నది. సీఎం రేవంత్
రాష్ట్ర కాంగ్రెస్లో రెండు కమిటీలు ఉన్నాయని, ఒకటి మహేశ్కుమార్గౌడ్ నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే, మరొకటి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని అబద్ధాల ప్రచార కమిటీ అని రాష్ట్ర ఎస్సీ,
రంగారెడ్డి జిల్లా రైతులకు రైతుభరోసా ఎందుకు చెల్లించడంలేదని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన
సమగ్ర విత్తన చట్టం ముసాయిదాను రూపొందించేందు కు గురువారం బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ముసాయిదా కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సోమవారం మరోసారి సమావేశం కానుంది. కమి టీ కన్వీనర్ గోపి మాట�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. విద్యకు, వైద్యానికి ఎండబెట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్�
ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే ల సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి అగౌరవం ఎదురైంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి