గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం 30 రోజుల్లో పూర్తిచేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సెప్టెంబ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్లకు ఎగనామం పెడతారనే ఆంద�
రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో ఈ పథకం అమలుపై బుధవారం ఆయన రాష్ట్ర రవాణా, పోలీస్, ఆరోగ్య, ఇన్సూరెన�
కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరో గ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.
సర్దార్ది ఆత్మహత్య కాదని, ప్రేరేపిత హత్య అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బుధవారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీన�
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివరి నిమిషంలో �
Rain Alert | వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఒత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వొంగ�
Niranjan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగుష్టమాత్రుడితో.. అపర భగీరథుడు కేసీఆర్కు పోలికేంది..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
Hyderabad | ఇటీవల ప్రియుడి కోసం భర్తలను చంపిన దారుణాలు ఇంకా జనాల మెదళ్లలో మెదులుతుండగానే.. ఓ బాలిక తన ప్రేమకు అడ్డు పడుతున్నదని ఏకంగా తల్లినే హతమార్చింది. ప్రియుడు, అతడి సోదరుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది.
RRR | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదు.. దక్షిణ భాగానికి అలైన్మెంటు ఖరారైంది. మరోవ
Paravasthu Lokeshwar | 1975 జూన్ 25న దేశం ప్రజాస్వామ్యంలో నిద్రపోయి నిరంకుశ, నియంతృత్వంలో నిద్రలేచిందని ప్రముఖ రచయిత పరవస్తు లోకేశ్వర్ పేర్కొన్నారు. తనకు ఎదురేలేదని విర్రవీగిన ఇందిరాగాంధీ పార్లమెంట్ వ్యవస్థను ఎత్తే�