సర్వర్ సమస్యలతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మంగళవారం తీవ్ర అంతరాయం కలిగింది. భూభారతి చట్టం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోనూ సర్వర్ సమస్యలు త�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ ఐదురోజుల ఏసీబీ కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ దవాఖానలో నిందితుడికి ఆరోగ్య చికిత్సలు చేసిన అనంతర�
రాష్ట్రంలో కృష్ణా నది సుమారు 61 శాతం ఉమ్మడి మహబూబ్నగర్లోనే ప్రవహిస్తున్నది. మరోవైపు తుంగభద్ర. ఇంకోవైపు భీమా.. దుందుభీ నదులు. అపారమైన నీటి వనరులు. మరోవైపు రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన ఎర్ర, నల్లరేగడి నేల�
యువ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) సోమవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన దత్తురెడ్డి 2015 నుంచి ఈనాడు పత్రికలో పనిచేస్తున్న
Harish Rao | ప్రభుత్వ కార్యక్రమని మరిచి.. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అడ్డగోలు వ్యాఖ్యలు చేసి సీఎం రేవంత్రెడ్డి తన చిల్లర బుద్ధిని ప్రదర్శించాడని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణ�
Amrapali Kata | ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటకు క్యాట్లో ఊరట కలిగింది. ఆమెను తెలంగాణకే తిరిగి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఆదేశాలతో గతేడాది అక్టోబర్లో ఆమె ఏపీ కేడర్కు వెళ్లిపోయారు. ఆ తర్వ
MLA Jagadish Reddy | ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై వెళ్లాల్సింది చంద్రబాబుతో చర్చలకు కాదు.. అపెక్స్ కౌన్సిల్కు వెళ్లాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో క�
Timmajipeta | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, మెరుగైన ఫలితాలను సాధిస్తామని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం గొరిట గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమాని బీజేపీ పార్టీ రాష్ట్ర నేత చిట్నేని రఘు అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్టులకు కేంద్ర �
Vikarabad | సకాలంలో రైతులకు విత్తనాలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులు ఉదయం నుండి విత్తనాల కొరకు పడిగాపులు కాశారు. అయిన విత్తనాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
Niranjan Reddy | కాంగ్రెస్ రైతు పండుగ సంబురాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని నిరంజన్ రెడ్డి ప్ర�
Harish Rao | స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్�
KCR | నిఖార్సైన తెలంగాణ యువ జర్నలిస్టు, ఈనాడు సీనియర్ రిపోర్టర్ దత్తురెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.