Marri Janaradhan Reddy | పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లనేనని స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చే�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కక్ష పెంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపుతున్నారని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ �
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, �
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. శిబు సోరెన్ మరణం కేవలం
గోదావరి నది నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచర్లకు మళ్లించి కరువు పీడిత ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది. దాదాపు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో లింక్ ప్రాజెక
అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రానున్న �
ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోకేశ్ బనకచర్ల గురించి మాట్లాడటం మాని తొలుత నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి తెలుసుకోవాలని సూచించారు.
డిజిటల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే సీఎం రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చేదా? అని వక్తలు, సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు. ఆనాడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో కాంగ్రెస్కు అనుకూలంగా కథనాలు
ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తున్నది. తెలంగాణపై మాత్రం అడుగడుగునా అంతులేని వివక్షను ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న ఏపీలో ఈ ఆ�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్�
అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ప్రతి 10లక్షల మంది జనాభాకు సగటున 0.8, తెలంగాణలో 4.88 అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
‘మా సదాశివ మాస్టారు’ అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గర్వంగా పిలుచుకునే డాక్టర్ సామల సదాశివ సాహిత్య ప్రపంచానికీ, యావత్ తెలంగాణకూ గర్వకారణం. నిరాడంబరతకు నిలువెత్తు రూపంలా నిలిచిన సామల సారు ఉర్దూ మీడియం�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేదల వైద్యం పట్టడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన ‘టీ-డయాగ్నోస్టిక్స్'పై రేవంత్రెడ్డి ప్ర