స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను హైకోర్టు నిలదీసింది. గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ ఇచ్చి ఏమైందని ప్రశ్నించింది. గత డిసెంబ�
అధికార మదంతో విర్రవీగుతున్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అహంకారాన్ని ప్రజలు త్వరలోనే పాతాళానికి తొక్కేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల ప్రాక్టికల్స్ ఏర్పాట్లలో లోపాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29 వరకు తనిఖీలు నిర్వహించనున్నారు.
రాష్ర్టానికి చెందిన పరిశోధకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి సొంత జర్నల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘తెలంగాణ జర్నల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్' పేరుతో రూపొందించిన జర్నల్ను మండలి
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలోగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ప్ర�
తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీఆర్ఈఏటీ) చైర్మన్గా జస్టిస్ అనుగు సంతోష్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో సోమవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేప�
పాస్పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణలో గతేడాది 4వ స్థానంలో ఉన్న తెలంగాణ మళ్లీ మొదటిస్థానానికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో పాస్పోర్టు దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ద్వారా తె
‘వానమ్మ.. వానమ్మ... ఒక్కసారన్న వచ్చిపోవే...’ అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవ�
ఓ తెలంగాణోడా నీకే చెప్పేది.. విను! నీకు తెలవకుండానే, నిన్ను మల్ల బానిసని చేస్తున్నది ఈ రాజ్యం. ఈ రాజ్యం నువ్వు అనుకున్న ఇందిరమ్మ రాజ్యం కాదు, కమ్మనైన పచ్చ రాజ్యం. తెలుగుదేశపోడు నడిపిస్తున్న రాక్షస రాజ్యమే. �
బీటెక్ ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మంగళవారం విడుదలకానున్నది. ఈ నెల 30 లేదా జూలై 1 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడుత వెబ్ ఆప్షన్ల గడువు బుధవారంతో ముగియనుంది. బుధవారం వరకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ పాలిసెట్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవచ�