నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలో పశు వైద్యాధికారులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ ఎద్దు ప్రాణాల్ని కాపాడారు. గ్రామానికి చెందిన రైతు బందెల శంకర్కు చెందిన ఎద్దు నాలుగు రోజులుగా మూత్రం చుక్క�
HMDA Permissions | దుండిగల్ సర్కిల్ పరిధిలో భవన నిర్మాణాల అనుమతుల అక్రమాలు తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఓ ప్రైవేట్ పాఠశాల భవన నిర్మాణ అనుమతులు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి. మూడేండ్ల కిం�
Petrol No Stock | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని పలు పెట్రోల్ బంకుల్లో ఆదివారం నో స్టాక్ బోర్డులు వెలిశాయి. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు, సోమశిల పర్యటనకు వచ్చిన టూరిస్టులు పెట్�
Anganwadi Centers | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లకు సరుకుల సరఫరాలో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. నాసిరకం కందిపప్పు, తక్కువ బరువు కోడిగుడ్లను అ
గురుకుల పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడింది. గత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోస్టుల భర్తీని అవరోహణ క్రమంలో కాకుండా ఆరోహణ పద్ధతిలో చేపట్టడంతో వందలాది నిరుద్యోగులకు అన�
Commercial Tax Department | రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుతం బదిలీల పర్వంతో సతమతమవుతున్నది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నలుగురు అధికారులు మాత్రమే ఈ శాఖ కీలక బాధ్యతల్లో ఉండగా,
Rain Alert | ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటనలో తెలిపిం ది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుర�
Agricultural Subsidy | రైతులకు లాభదాయకంగా ఉండాల్సిన సబ్సిడీ పథకం రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా కొనసాగుతున్నది. రైతులకు సబ్సిడీ యంత్రాల ధరలు బహిరంగ మార్కెట్తో పోల్చితే లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగకరంగా లేదు. నేరుగా తయా
Narmetta Oil Palm Factory | వ్యవసాయంలో మూస పద్ధతులు వీడి.. రైతులకు కొత్త సాగు దారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితమిది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చ
Assembly Budget Session | ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. అయితే, సాధ్యమైనం
Rythu Bharosa | యాసంగి రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్.. అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించిం�
రాష్ట్రంలో పీఎం కుసుమ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసేందుకు ఎంపికైన రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టగా మారింది. తొలుత లాభాలొస్తాయని ఆశచూపి డిపాజిట్లుగా రైతుల నుంచి డబ్బులు కట్టించ�
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ శాఖలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గత పదేండ్లపాటు ప్రధాన రంగాలకు మించి ప్రగతి సాధించిన ఈ శాఖలు ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో నిధుల్లేక పడకేశాయి. ఉద్యాన శాఖలో రెండేండ్లు