లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తామని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు.
బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇవ్వాలని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కోరింది. ఈ మేరకు సోమవారం దరఖాస్తు చేసింది. ఇది తెలంగాణ నుంచి 19వ జీఐ గుర్తింపు దరఖాస్తు అని వెల్లడించిం�
Weather Report | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదలై బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి వరకు 92 కిలోమీటర్ల మేర పొడవు ఉంది. ఈ రహదారిపై 15ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు బ్లాక్�
రాష్ట్రంలోని 10 ఇంజినీరింగ్ కాలేజీల్లో లోపాలుండటం, నిబంధనల ప్రకారం లేకపోవడంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వలేదు. 2025-26 విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ అప్రూవల్స్ జారీచేస్తున్నది.
దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్నట్టుగా విద్యాశాఖ వ్యవహారం కనిపిస్తున్నది. 2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా ఉద్యోగాలు ఇ�
అనాథపిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు జీతాలిప్పించండి మహాప్రభో అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఐదు నెలలుగా వేతనాలందక వారు అష్టకష్టాలు పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతినెలా పడే జీతాలు ఇప్పుడు ఐదు నెలలు
రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక లేక స్టాక్యార్డ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు తీవ్రమైతే మరిన్ని ఇబ్బందులు తప్పేలాలేవని నిర్మాణరంగంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రా�
చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ జనరల్ (సీఈఐజీ) కార్యాలయంలో 200 ఫైళ్లు పెండింగ్లో ఉంచారని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో యువత ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్'తో బాధపడుతున్నది. ఓ వైపు యువతలో ఊబకాయం పెరుగుతుండగా.. పోషకాహార లోపం తీవ్రంగా కనిపిస్తున్నది. దీన్నే వైద్య నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్య�
గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహీత జిల్లాగా సిద్దిపేటను తయారు చేసేందుకు అన్నివర్గాలు పోలీసులకు సహకరి ంచా లని సీఐ శ్రీను కోరారు.యాంటీ డ్రగ్స్ అవగాహన వీక్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణం�
పొరుగు రాష్ట్రం ఏపీ ఇసుకను ఉచితంగా ఇస్తుంటే మన రాష్ట్రం మాత్రం నూతన ఇసుక పాలసీ పేరుతో సజావుగా సాగుతున్న ప్రక్రియను మరింత జటిలం చేసింది. ఫలితంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రవాణాదారులకు కూడా గిట్ట
SGT Posts | టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎ�
‘నాతో పెట్టుకున్న వ్.. 15రోజుల్లో నీ డౌన్ఫాల్ స్టార్టవుతుం ది.. మాగంటి గోపినాథ్కు చేసిన పూజనే నీకు కూడా సార్ట్ చేసిన.. నువ్వు కూడా కిడ్నీ రోగమొచ్చి చస్తావ్.. శుక్రవారం పూట పూజ సార్ట్ చేసిన.. ఇయ్యాళ్టి న�