గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహీత జిల్లాగా సిద్దిపేటను తయారు చేసేందుకు అన్నివర్గాలు పోలీసులకు సహకరి ంచా లని సీఐ శ్రీను కోరారు.యాంటీ డ్రగ్స్ అవగాహన వీక్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణం�
పొరుగు రాష్ట్రం ఏపీ ఇసుకను ఉచితంగా ఇస్తుంటే మన రాష్ట్రం మాత్రం నూతన ఇసుక పాలసీ పేరుతో సజావుగా సాగుతున్న ప్రక్రియను మరింత జటిలం చేసింది. ఫలితంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రవాణాదారులకు కూడా గిట్ట
SGT Posts | టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎ�
‘నాతో పెట్టుకున్న వ్.. 15రోజుల్లో నీ డౌన్ఫాల్ స్టార్టవుతుం ది.. మాగంటి గోపినాథ్కు చేసిన పూజనే నీకు కూడా సార్ట్ చేసిన.. నువ్వు కూడా కిడ్నీ రోగమొచ్చి చస్తావ్.. శుక్రవారం పూట పూజ సార్ట్ చేసిన.. ఇయ్యాళ్టి న�
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త చేస్తున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణ జాగృతి, య
ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్ అంతరాయంతో విసిగివేసారిన ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణకు మోక్షం లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాక మధ్యలో అస�
పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి స్తంభించిపోయిందని, పల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు నిధులు విడుదల చేయాలని, మాజ
రాష్ట్రంలో 1617 కిలోమీటర్ల పొడవైన 16 ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్ల�
రిటైర్డ్ ఉపాధ్యాయులు సర్కారుపై పోరుబాట పడుతున్నారు. విరమణ పొంది పదిహేను నెలలు గడిచినా బెనిఫిట్స్ అందించకపోవడంపై సమరభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఆఫీసులు, ఉద్యోగ సంఘాల నాయకుల చుట్టూ తిరిగినా, చివరక
Peddi Sudarshan Reddy | ధాన్యం టెండర్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్న�
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రుల ప్రకటనలతో ఆశావాహుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామ పంచాయతీల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. ఇప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనస
Nallagonda | జిల్లా పశుగణాభివృద్ది సంస్థలో కాంట్రాక్టు పద్దతిలో పని చేసేందుకు సూపర్వైజర్ పోస్టు ఖాళీగా ఉందని.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఈవో రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Nagarkurnool | కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనార్టీలకు పార్టీ పదవులు ఇవ్వడం లేదని ఈసారైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్ష
AITUC | ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ భవనంలో మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమావేశము ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లేష్ అధ్యక్షతన జరిగింది.