Kyama Mallesh | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు బీసీ నేతలు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నే
నష్ట పరిహారం ఇప్పిస్తారా లేక పురుగుల మందు తాగి చామంటారా, అంటూ సత్యసాయి తాగునీటి పంప హౌస్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన కృష్ణా మండల పరిధిలో గుడెబల్లూరు గ్రామ శివారులోని శ్రీ సత్యసాయి తాగునీట
Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
వర్షాకాలం ప్రారంభ సీజన్ జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేవని, కానీ ఆగస్టు, సెప్టెంబర్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చి ఇప్పటికీ జోరుగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తె�
దేశంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నీరుగారిపోతున్నది. ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి ప్రజలు సమాచారాన్ని పొందేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం లక్ష్యం నెరవేరడం లేదు.
సమాచార హకు చట్టం-2025లో భాగంగా ఉత్తమ పనితీరు కనపరిచిన విభాగాధిపతిగా ఎక్సైజ్ శాఖ కమిషనర్కు ఈ ఏడాది పురస్కారం దక్కింది. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ఎక్సైజ్శాఖ
సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ)లో చేపట్టే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ఇరిగేషన్శాఖ అధికారులను కేంద్ర జల్శక్తి ఆదేశించింది. ఏఐబీపీ ప్రాజెక్టుల పురోగతి, తదు�
కాంగ్రెస్ అన్ని వర్గాలకు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బీఆర్ఎస్ తెచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఇంటింటికీ చేరవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్�
మక్కల కొనుగోలుపై ప్రభుత్వంలో కదలిక వ చ్చింది. మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డితో చర్చించినట్టు చెప్పారు.
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేసేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నుతూ, పథకం ప్రకారం ఆస్తులన�
రోడ్లను మెరుగుపర్చేందుకు హ్యామ్(హైబ్రిడ్ యాన్యూటీ మోడల్) తప్ప మరొకటి లేదన్నట్టు ఏడాది కాలంగా ఊదరగొడుతూ కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా గా మరోసారి సమీక్ష నిర్వహించింది. గురువారం రాష్ట్ర సచి
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళిక రూపొందించింది. సా�
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పైసా వసూల్ దందా ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రజారోగ్య కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తనను రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్టు జూనియర్ అసిస్�