రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మందగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) లోని తొలి 4 నెలల్లో (ఏప్రిల్-జూలై) జీఎస్టీ వసూళ్లు కేవలం రూ.14,561 కోట్లకు చేరాయి. నిరుడు వసూలైన రూ.14,203 కోట్లతో పోలిస్తే 3% మా�
ఇంతమంది నిబద్ధత ఉన్న మహానుభావులు, మేధావులు కూర్చున్న ఈ సభలో ఏం మాట్లాడాలో నాకర్థం కావడం లేదు. నేనెక్కడికి వెళ్లినా కొందరికి ఇబ్బందిగా ఉంటుంది కదా? అందుకే, జయశంకర్ గారికి, ప్రకాశ్రాజ్కు ఏంటి సంబంధం? ఆయన
రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారు. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా చేతికిచ్చి పోయారు. ఇవీ కాంగ్రెస్ నేతలు అధికారం కోసం కూసిన అడ్డగోలు కూతలు. ఎన్నికల ముందు అప్పుల గురించి చేసిన హంగామా ఇంతా అంతా క�
ఓరుగల్లు సాహితీ రుద్రమగా పేరొందిన అనిశెట్టి రజితకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమెను కడసారి చూసేందుకు నగరం సహా వివిధ జిల్లాల నుంచి వందలాది సాహితీవేత్తలు మంగళవారం హనుమకొండ కేయూ ఫస్ట్ గేట్ వద్ద ఉన్న రిటై�
రాష్ట్రంలోని గురుకులాలు, అంగన్వాడీలు, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ నేతలు రూ. 600 కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించా
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రజారోగ్యంపై పట్టింపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
Heavy Rains | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులతో క�
Heavy Rains | తెలంగాణలో మరికొద్దిరోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
OU PhD | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ / ప్రీ పీహెచ్డీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
BRS Party | వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే.. బీసీ కదన భేరి సభను వాయిదా వేస్�
Gandhi Bhavan | రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అధికార కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడమే కాకుండా, జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించి, ఏ ఒ�
Komatireddy Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను, మా అన్న ఇద్దరం సమర్థులమే.. ఇద్దరం గట్టిగా ఉన్నాం.. మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన�