పసుపు రైతుల కోసం జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (ఎన్సీఈఎల్), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్(ఎన్సీవోఎల్)ను నిజామాబాద్లో స్థాపించాలని కేం ద్రం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించ
దేశంలో ప్రైవేటీకరణను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు.. తాజా గా సైనిక్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటున్నది. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ స్కూళ్లను సైత�
ఇది ఒక్క వ్యాసం కాదు, వ్యాసపరంపర. పూర్తిగా వేరే దేశంగా బతికిన తెలంగాణ ప్రాంత ప్రజల బతుకులు ఆంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకుల పాలనలో ఎట్లా ఛిద్రమయ్యాయో తెలిపే సుదీర్ఘ కథ. ఇప్పుడే ఓటు హక్కు పొందిన, పొందుతున్న యువ�
ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్లో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్ మొరాయించడంతో రెండు గంటలపాటు విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఒకవైపు వర్షం పడుతుండటం, మరోవైపు సాంకేతిక సమస్య తలెత్తడంతో విద్యార్థ�
కొన్ని ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు గ్రూప్-1 పీడకలగా మారింది. వామ్మో.. గ్రూప్ వన్నా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. తమ శాఖలోని పోస్టులను గ్రూప్-1లో కలపొద్దంటున్నారు. గ్రూప్-1లో కలిపితే ఆ పోస్టులు భర్తీకా�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దాదాపు రూ. కోటి విలువైన సన్నబియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సహకరించిన పౌరసరఫరాలశాఖకు చెందిన రెండు గోదాముల ఇన్చార్జ్లను ఆశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు.
గ్రూప్-1 పరీక్షను తెలుగులో ఎంతమంది రాశారో, వారిలో ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ అంశాన్ని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో లేవనెత్తలేదని సర్వీస్ కమిషన్ న్యాయవాది �
యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల రైతులు మరోమారు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి, కురుమిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ గ్రామాల్లో నేడు పాదయ
“అసలే రియల్ మార్కెట్ పడిపోయింది.. మీకిచ్చిన ప్లాట్లు మీ చేతులకు వస్తాయనే నమ్మకం లేదు.. ప్రభుత్వం ఫోర్త్ సిటీకి తీసుకోవచ్చు.. అందులో నుంచే గ్రీన్ఫీల్డ్ వేస్తున్నారు.. ఇప్పుడైతే ఎంతోకొంత దక్కుతుంది! లే
ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను డిసెంబరు 9 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐజీ దవాఖ
DGP | రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు, ప్రొబేషనరీ అసిస్టెంట్ ఎస్పీలతో డీజీపీ డాక్టర్ జితేందర్ బుధవారం సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్లకు ఇన్చార్జిలుగా పని చేస్తున్న వారితో ఆయా ప్రాం
Exports Committee | సంగారెడ్డి పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్త వెంకటేశ్వరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.