గత ప్రభుత్వ హయాంలో వివిధ కోర్టుల్లో నియమితులైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను (ఏపీపీ) కాంగ్రెస్ సరారు ఎందుకు తొలగించిందో కారణాలు చెప్పాలని, ఇందుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించిం�
శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని భాగ్యగనర్ టీఎన్జీవో సొసైటీ భూమి వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో త్వరలో కౌంటర్ పిటిషన్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్ట
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి నిర్మాణాలు చేప
KTR | రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ వల్ల నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హైద
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబురాలు దేశ విదేశాల్లో కూడా అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ మురిసేలా అమెరికాలోని డల్లాస్ స్థిరపడ్డ ధర్మపురి కి చెందిన మహిళలు ఒక్కచోట చేరి బతుకమ్మ సంబుర�
TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్�
హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది.
వేదాలకు ఆలవాలమైన భరత వర్షాన్ని సదా రక్షించడానికి ఆదిపరాశక్తి అష్టాదశ శక్తి పీఠాలలో అవతరించింది. ఆ శక్తి కేంద్రాల నుంచి ఉద్భవించే తరంగాలు... భారతావని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలు అని చెబుతారు పెద్దలు.
తెలంగాణలోని వైద్య, ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యుల బదిలీలు, పదోన్నతులు, ఇలా ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు రాజ్యమేలు�
ఏడున్నర కిలోమీటర్ల పొడవు.. మూడువందల మీటర్ల వెడల్పు ఉన్న తుర్కయాంజాల్ మాసబ్చెరువు అలుగు కాల్వ ఎక్కడికక్కడ కుంచించుకుపోయి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ చెరువు అలుగు అధికంగా పారుతుండడంత
నిధుల కొరతతో ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఎలాంటి కోచింగ్లు ఇవ్వడం లేదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చే�
కరీంనగర్లోని మెడికవర్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసిందా..? ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, అబ్జర్వేషన్ లేకుండానే ఇంటికి పంపడమే మృతికి కారణమా..? అంటే కుటుంబసభ్యులు, దళితసంఘాల నాయకులు అవుననే �