అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా గ్యాంగ్టక్ వెస్ట్బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలో�
మంత్రి పదవులు ఇవ్వలేని ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు అప్పగించే అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేప�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సోమవారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ను ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడిం�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. భూసేకరణ పూర్తికాకపోవడం, ఇతర అనుమతులు రాకపోవడం వల్ల ఇప్పుడే పనులు చేపడితే మధ్యలో ఆగిపోవడం ఖాయమనే ఉద్దేశం
Harish Rao | గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులు సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ అమలు చేసిన పలు కార్యక్రమాలు రాష్ట్
KTR | రాష్ట్రంలో ఎరువుల కొరత నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు భరోసా లేదు.. రైతు రుణమాఫీ లేదు.. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూ�
తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొనియాడారు.
పోడు రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం, బాబ్జీపేటకు చెందిన వారు కొన్నేండ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. 50 వేల హెక్ట�
రంగడు వెలిసిన పుణ్యధామం పండరీపురం. ఆ పుండరీక వరదుడు కొలువుదీరిన అపర పండరి మన తెలంగాణలోనూ ఉంది. అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగ ఆశ్రమం. భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆశ్రమం ఇప్పు�
Weather Update | తెలంగాణలో ఈ నెల 9వ వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
వికలాంగుల పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయడంతో పాటు వికలాంగుల కార్పోరేషన్ బలోపేతం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ శనివారం నాడు శంకరపల్లి డిప్యూటీ తహసిల్దార్కు వినతిపత్రం అం�
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ప్రస్తుతం ఎలాంటి పనిలేకుండా పోయిందని కేంద్ర జల్శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ సుబోధ్ యాదవ్ అభిప్రాయం వ