ఏ తల్లికైనా బిడ్డలంటే అమితమైన ప్రేమ.. మనుషులే కాదు, మూగజీవాలైనా తల్లి ప్రేమలో ఇసుమంత తేడా ఉండదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి అ టవీ ప్రాంతంలో జరిగిన ఘటన కన్నీరు పెట్టించింది.
విద్యుత్తు సంస్థల్లో ఖాళీగా ఉన్న సహాయ ఇంజినీర్(ఏఈ) పోస్టులను భర్తీచేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్ఈఏఈఏ) కోరింది.
రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీ -26ను వేయాలని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య డిమాండ్ చేశారు.
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికపై ఒగ్గుడోలు కళను ప్రదర్శించాలని జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చౌదరిపల్లి రవికు
రాష్ట్రవ్యాప్తంగా 10 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. ఆదివారం తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీ, సీసీఎస్ అండ్ డీడీ హైదరాబాద్లో పనిచేస్తున్న ఎల్ ఆదినారాయణను క
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురిని పద్మ విభూషణ్, 13 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
నాగర్కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మరణించారు. మృతులను సిరి (13), స్నేహ (13), శ్రీమన్యు(11)గా గుర్తించారు. ప్రమాదానికి సంబం�
Harish Rao | సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిదని.. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చ
Harish Rao | సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టాలని.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని.. మినిట్స్ నమోదు చేయాలని హరీశ్రావు తెలిపారు. కానీ ఇక్కడ అది జరగలేదని అన్నారు.. ఈ తతంగం వెనుక
Harish Rao | 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి విక్రమార్క నిన్న చెప్పారని హరీశ్రావు ప్రస్తావించారు. కానీ ఈ సైట్ విజిట్ సిఫార్సు 2018లో ఎటువంటి పనుల కోసం ఇచ్చారనేది చెప్పలేదని అన్నారు.
Harish Rao | సింగరేణి స్కాం సూత్రధారి సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఈ
Sudarshan Reddy | నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. బోధన్ పట్టణంలో గతంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడానికి ఆదివారం నాడు
BRS | బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా.. ఇకపై అన్ని రకాల బీఆర�