Telangana | తెలంగాణ బడ్జెట్ 2026-27లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Forest Beat Officer | రాష్ట్రంలో అడవుల రక్షణ అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ సర్కార్ అటవీ భూముల కబ్జాను ప్రోత్సహించడమే తప్ప వాటిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవడం లేదు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని.. కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకుంటామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.
ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా ఎండలు పెరగడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం తొమ్మిది �
అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన శాసనమండలిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర
సామ్రాజ్యవాద దురాక్రమణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యా హూ కూటమిగా వ్యవహరిస్తూ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హ కుల ఉల్లంఘన అని, తక్షణమే యు ద్ధాన్ని ఆపి, శాంతిని నెల�
భారత వ్యవసాయ రంగంలో మహిళల వాటా దాదాపు 58 శాతంగా ఉన్నదని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ (పీజేటీఏయూ) బోధనా సిబ్బందిలో 50% మంది మ హిళలు ఉన్నారని, వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థుల్లో 70% మంది అమ్మా�
‘పని మూరెడు.. ప్రచారం బారెడు’ అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ పనితీరు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో రైతులకు సబ్సిడీ కింద పెద్ద ఎత్తున పనిముట్లను అందజేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రచారం చేసిన సర్కార్.. క�
కాలానుగుణంగా నేర పరిశోధనలో అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఆదివారం తెలంగాణ పోలీస్ అకాడమ
అతను గ్రామ స్వరాజ్య స్వాప్నికుడు. పురిటిగడ్డను దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన నేత. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గొప్ప నాయకుడు. సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, సొ
దాడికి గురైన బాధితులకు న్యాయం చేయాలని వెళ్లిన పెద్ద మనుషులపై ఇన్స్పెక్టర్ రుబాబు చేశారు. వారి సెల్ఫోన్లు లాక్కుని అర్ధరాత్రి వరకు ఠాణాలోనే ఉంచాడు. చివరికి ఓ న్యాయవాది వెళ్లి వారిని విడిపించారు. ఈ సంఘ
‘ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్. ఈ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చాం’ అని సీఎం రేవంత్రెడ్డి చెబుతుంటే.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్రెడ్డి హయా�
‘ఎక్కడ నివసిస్తున్నవారికి అక్కడే ఇల్లు’ అనే పద్ధతిలో ప్రభుత్వం పట్టణ పేదలకు బహుళ అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. గతంలో జీ+3 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పిన సర్కార్, తాజాగా 10 అంతస�
దేశంలో వైద్య కళాశాలలు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రం ఈ �