Fee Reimbursment | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) విధానంలోనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది.
Meenakshi Natarajan | తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్జి మీనాక్షీనటరాజన్కు ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్ను మంగళవారం రిటర్నింగ్ అధికారుల�
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణ వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? నామినేషన్ దశలోనే వెనక్కి తిరుగడ
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు.
గ్రేటర్ను తొలకరి అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయి కుంభవృష్టి కురిసింది. వర్షాకాలంలోని తొలివాన నగరాన్ని ముంచెత్తి జనజీవనాన్ని స్తంభింపజేసింది.
రెండవ ప్రపంచ యుద్ధానంతరకాలం తర్వాత హిట్లర్ లాంటి అమానవీయ పాలకుడు భూమిపై ఏ మూలలోనూ, మానవాళికి ఎదురవ్వకూడదని యావత్తు ప్రజలు నేటికీ కోరుకుంటూనే ఉన్నారు. అయితే నాజీలకు పట్టుబడిన తర్వాత కాన్సన్ట్రేషన్ క
ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోవటం ఆంధ్రులెవరికీ ఇష్టం లేదు. ఎంతకాలం గడిచినా ఈ అయిష్టతకు శాంతి కలుగదు. దానికి కారణం హైదరాబాద్. అన్ని విధాలుగా అభివృద్ధికి అవకాశాలున్న ప్రాంతం కావటం వల్ల ఇక్కడ ఆంధ్ర పెట్ట
మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో సర్వే నంబర్ 105లో రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకొని అకడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లోగా తొలగించాలన్న ఉత్తర్వులను అమలుచేయని హైడ్రా కమిషనర్పై హైకో
భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మాడల్గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన�
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధభయాలతో విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయి. దీంతో స్వయంగా ప్రధాని మోదీ పొదుపుచర్యలు పాటించాలని ప్రజలకు సూచించారు. కానీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్త�
భూసేకరణ చట్టం కింద దేవుడి భూమిని సేకరించడమే కాకుండా ఆ భూమికి ఇచ్చిన పరిహారంలో సగం అదే భూమిని ఆక్రమించుకున్న వారికి, మిగిలిన సగం నోరు లేని దేవుడికి ఇచ్చిన భూబాగోతం హైకోర్టుకు చేరింది. ఇక ఎకరాకు రూ.30 లక్షలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా.. చింతలమానేపల్లి మండలం బండెపల్లి ఫారెస్ట్ బీట్లోని దిందా (ఖర్జెల్లి) అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం అటవీ అధికారులు, రైతులకు మధ్�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 14 వేల ఎకరాల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ భూసేక�