రాష్ట్రంలో స్కూళ్ల రీ ఓపెనింగ్ తేదీని ఈ నెల 12నుంచి 15వ తేదీకి మార్చడం వెనుక రూ.2వేల కోట్ల స్కామ్ ఉన్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. గురుకుల పాఠశాల�
తెలంగాణలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యానికి క్షేత్రస్థాయిలో ఉన్న డాటా శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో నమ్మకమైన, సకాలంలో లభించే కచ్చితమైన సమాచారం(డాటా) లేకపోవడం వల్ల �
ముగ్గురు పిల్లలు సహా తల్లి అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి టౌన్ సీఐ నరహరి కథనం ప్రకారం.. రాజంపేట మండలం కొండాపూర్కు చెందిన యాడారం భానుప్రకాశ్, శ్యామల దంపతులకు ముగ్గురు పి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
మాకియవెల్లి తన ‘ది ప్రిన్స్' గ్రంథంలో చెప్పిన అత్యంత దుర్మార్గపు నియమం ఏంటంటే, ఒక సామ్రాజ్యాన్ని శాశ్వతంగా లొంగదీసుకోవాలంటే అక్కడి ప్రజల ఉమ్మడి చైతన్యాన్ని, సంస్కృతిని ముందుగా విచ్ఛిన్నం చేయాలి. చంద్�
భూతాపం కారణంగా రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఎప్పుడు వస్తాయో, ఎలా మారుతాయో చెప్పలేని అస్థిరతలను కలిగి ఉంటున్నాయి. పదేండ్లపాటు సాగిన ఇండో-జర్మన్ నిపుణుల అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. �
రాష్ట్రంలోని భూముల ధరలను ప్రభుత్వం ఒక్కసారిగా భారీగా పెంచడంతో అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గణనీయంగా పెరిగిన మార్కెట్ విలువను చూసి భయపడి క్రయవిక్రయాలకు పెద్దగా ఎవరూ ఆసక్తిచూపకపోవడంతో రి�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్ ప్రకటించా�
రాష్ట్రంలో ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఉ ద్యాన వర్సిటీ వీసీ డీ రాజిరెడ్డి తెలిపారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యాన పం�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్కు లైసెన్సు దక్కడం మరింత ఆలస్యం కానున్నది. ఈ లైసెన్సు జారీకి ఓ సాంకేతిక అంశం అడ్డంకిగా మారింది. రైతు డిస్కమ్పై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇట�
‘ఈ సంవత్సరం సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ భారీగా పెరిగింది. అదనంగా లక్ష మంది విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పిం చాం- ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో చె�
ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఐటీని విరివిగా వాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ‘సర్' నేపథ్యంలో బుధవారం జిల్లా, మండ
డిండి లిఫ్ట్ స్కీమ్ పనులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని, ఇది తగదని సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ పేర్కొన్నారు. డెడ్లైన్ దాటినా ప్రాజెక్�