గ్రేటర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లతో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది కుమ్మక్కై దరఖాస్తులను తీసుకొస్తున్న వారికి పరీక్ష నిర్వహించకుండానే లెర్నింగ్ లైసెన్స్లు జారీ చేస్తున్నారని ‘నమసే’్తశనివారం కథనం ప
జీహెచ్ఎంసీలో అక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందాలంటే కష్టసాధ్యంగా మారింది. ఎంతలా అంటే కాళ్లు అరిగేలా తిరిగినా... ఓసీ పొందడం యజమానులకు ఇప్పుడు సవాల్గా మారింది. భవన నిర్మాణ అనుమతుల ప్రకారమే సంబంధిత నిర్�
రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 13మంది అడిషనల్ ఎస్పీ (నాన్కేడర్)లను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న ఐదుగురికి పోస్టింగ్లు ఇవ్వగా, ఇద్దరిని డీజీప
నాడు కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు నిరుపేదలకు ఆపన్నహస్తంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు కార్పొరేట్కే పరిమితమైన డయాలసిస్ సేవలు.. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చి�
గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైంది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43వేల నిర్మాణాలు ఉన్నాయని అ�
విజిలెన్స్ అధికారుల తనిఖీలతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సంబంధించిన రేషన్ బియ్యం పట్టివేత అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట్ జిల్లా గజ్వేల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన రెండు ల
Minister Vakiti Srihari | ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. గత పదేళ్లలో ఆగమైన శాఖలను తనకు అప్పగించారని.. తనకు ఇచ్చిన ఐదుశాఖలు ఆగమాగంగానే ఉన
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ సమావేశం విజయవంతమైంది. ఉన్నత విద్య చదువుల కోసం ఏర్పడిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి జగిత్యాల జిల్లాలోని పలువు
కార్మికుల శ్రమ దోపిడీని పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 282ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం గోషామహల్ కన్వీనర్ పి.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. 8 గంటల స్థానంలో 10 గంటలు పనిచేయాలన్న నిబంధనను వెనక్�
సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీజీ ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. సోమవారం హై
ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యానికి ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతి పట్ల శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
KTR | తన గత ఐదు పుట్టిన రోజులు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దానికి #GiftASmile కార్యక్రమమే కారణమని పేర్కొన్నారు.