తెలంగాణలో స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో అనుసరిస్తున్న అ�
అమెరికా కోర్టులో ఎఫ్బీఐ పెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నుంచి రెడ్కార్నర్ నోటీసు జారీకావడంపై వివరణ ఇస్తూ �
రాష్ట్రంలో వేసవి ఎండలు క్రమంగా పెరుగుతుంటే మరోవైపు తాగునీరు అందక పలు గ్రామాలు అల్లాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో మంగళవారం నాటికి 176 గ్రామాలకు తాగునీరు అందడం లేదు.
‘కేవలం 900 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న గుంటూరును ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతకంటే ఎకువ కిలోమీటర్ల నెట్వర్ ఉన్న తెలంగాణలోని కాజీపేటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
అంతర్జాతీయ సైబర్ ముఠాతో చేతులు కలిపి, భారతీయ పౌరుల నుంచి కోట్లు కొల్లగొడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఛేదించినట్టు డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. అక్రమంగా సిమ్ కా�
పౌల్ట్రీ యజమానులు సిండికేట్గా మారి ట్రేడర్లకు, చిన్న దుకాణాలకు ఇచ్చే మార్జిన్ను తగ్గించడంతో తాము తీవ్రం గా నష్టపోతున్నామంటూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో తలపెట్టిన చికెన్ షాపుల బంద�
ఇటీవల రాష్ట్రంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వడగండ్ల వర్షాలతో 31,504 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మకజొన్న 15,991 ఎకరాలు, వరి 7,839, నువ్వులు 787, పొద్దుతిరుగుడు 153, జొన్న 298 ఎకరాల�
కృత్రిమ మేధ (ఏఐ) ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్న యువత కలలను ఛిద్రం చేస్తున్నది. ఏఐ ఆధారిత సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో మానవ వనరుల అవసరం తగ్గిపోతున్న�
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన కడియం శ్రీహరిని ఏ పార్టీలో ఉన్నాడో అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అడగటం తప్పు ఎలా అవుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య న�
ఊరూరా గ్రామసభలు పెట్టి తాను సాధించిన ఘనకార్యాల గురించి ఊదరగొట్టాలని చూస్తున్న రాష్ట్ర సర్కార్ పంచాయతీల నిధుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులకు స
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు పట్టించుకోరా అని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్
రాష్ట్రంలో మీసేవ చార్జీలు భారీగా పెరిగాయి. ఇప్పటికే అన్ని విధాలుగా ధరలు పెంచిన సర్కార్ మీసేవ చార్జీలను సైతం వదలలేదు. ఇక నుంచి మీసేవ చార్జీలను భారీగా పెంచారు. దాదాపు 100 శాతం కంటే ఎక్కువగా చార్జీలు పెంచారు.
కొత్త రోడ్ల అభివృద్ధి పేరిట కాంగ్రెస్ రూ.8వేల కోట్ల లూటీకి తెరతీసిందని, ప్రభుత్వం తెచ్చింది హ్యామ్ మాడల్ కాదు.. పక్కా స్కామ్ మాడల్' అంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విరుచుకు
Excise income | గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 7 శాతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. 2025-26 అర్థిక సంవత్సరంలో 382.91లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.2025-26 అర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ సెల్స్ పెరుగగా, బీర
Padi Kaushik Reddy | రాష్ట్రంలో జరిగే మైనింగ్ స్కామ్ను హరీశ్రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మైనింగ్ స్కామ్ మీద హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశామని పేర్క�