తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గడిచిన నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సొంత రాబడి క్షీణించింది. వార్షిక బడ్జెట్ అంచనా లక్ష్యంలో ఎనిమిది నెలలు దాటినా సగానికి కూడా చేరలేదు. ప�
పల్లె ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేసినా.. అడ్డంకులు సృష్టించినా బెదరకుండా పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండాకే జైకొట్టారు. కేసీఆర్, కేటీఆర
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేస్తున్న మెడికల్ సప్లయర్స్కు చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలలో పేరుకుపోతున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు
భారతదేశం న్యూక్లియర్ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి అభిప్రాయపడ్డారు. అణు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న శాస్త్రవేత్తల కృషిని ఆయన క�
జనవరి 3వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్న టెట్ను వాయిదా వేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గురువారం ఆయన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇన్చార్జి డైరెక్టర్కు లేఖ
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రోజురోజుకూ పరిస్థితులు చేజారిపోతున్నాయనే సత్యం జీర్ణం కాకనే అవాకులు చవాక�
భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం సీఎం రేవంత్రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన గవర్న ర్, సీఎంను మర్యాదపూర్వకంగా క ల�
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనిపించడం లేనట్టున్నది. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరడ
పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన సర్కారు పిడుగు వేయనున్నదా? లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నదా? తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నదా? అంటే అవుననే సమాధానాలు వ్య
Harish Rao | పంచాయతీ ఎన్నికల ఫలితాలు సూచి రేవంత్రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్కు చేరిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఫైర్ అయ్యారు. రోజురోజుక
TG Group-3 | తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థుల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సెలక్షన్ లిస్ట్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-3కి 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇదే అదనుగా భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును పోలీసు బలగాల అండతో అర్ధరాత్రి వేళ ఆక్రమించింది. కుడి కాలువ హెడ్రెగ్యులేటరీని స్వాధీనం �
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. మొదటి దఫా ఫలితాలు చూసి ముఖ్యమంత్రి
ప్రజావ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే... అధికార కాంగ్రెస్లో అసహనం పెరిగిపోతున్న ది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లెపల్లెన్ల ఎగిసిపడుతున్న గులాల్.. కాంగ్రెస్కు కంటగింపుగా మారింది. ప్రజల ఛీత్క�