రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఉన్న బెల్ట్షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే, వాటిని ఎత్తివేసేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము వివిధ జిల్లాల్లో ప�
అటవీశాఖ పీసీసీఎఫ్గా కొనసాగుతున్న సువర్ణకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం పడుతుందో అర్థం కావడంలేదన�
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం’.. ఇదీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ గడచిన 18 నెలల కాలం�
రాజ్యాధికారం కోసమే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ సలహాదారు కే కేశవ్రావు తెలిపారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక నిర్ణయం త�
తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వానలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే నెల రెండో వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కని�
సాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం క్రస్ట్, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా వరద కొనసాగుతుండడంతో రిజర్వాయర్ క్రమంగా నిండుతూ జలకళను సంతరించుకుంటుంది. రిజర్వాయర్లో నీటి మట్టం 590 అడుగులకు 544.80(198.4730 టీఎంసీలు) వరకు నీ
గోదావరి బేసిన్లోని ఆయకట్టుకు సాగునీరందడం ఈ ఏడాది కష్టమే. గోదావరి బేసిన్లో ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలతో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకే నీరందే పరిస్థితి ఉన్నదని ఇరిగే�
ముగ్గురి కంటే ఎక్కువ మందిని కన్నవాళ్లే నిజమైన దేశభక్తులు అని, అలాంటి వారిని గౌరవిద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వింత వ్యాఖ్యలుచేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని వెలగపూడి సచివాలయం వ
చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలోని కరువు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుం�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్లో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలిచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.