తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 3 నుంచి 7 దాకా నగరంలోని యూసుఫ్గూడలో గల కోట్ల విజయ్భాస్కర్ రెడ్డి స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో చాంపియన్షిప్స్ను నిర్వహించనున్నారు.
Ashwini | తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని విగ్రహాన్ని ఆమె స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాలో ఏర్పాటు చేశారు.
BRS | ఆరు గ్యారంటీల పేరుతో మోసగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సుమారు 100 నుంచి 150 ఎకరాలు పత్తి మిర్చి వరి పంట పొలాలు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి.
బైకు దొంగతనానికి వచ్చిన దొంగలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించామని రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ
Harish Rao | ఎవరెవరు అధికారులు పోలీసోళ్లు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరి సంగతి చెబుతామని హరీశ్రావు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోయిన పదేళ్లు ఊకున్నాం.. ఈసారి అట్లుండదని అన్న�
Harish Rao | సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ బీజేపీ కేంద్రం బక్వాస్ మాటలు మాట్లాడుతుందని హరీశ్రావు విమర్శించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఏపీకి రూ.100 కోట్లను మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని తెలి�
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో జలాశయం నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కా�
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం, త
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మా�
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహారీల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ నాసిరకమని రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు, వివిధ రాజకీయ పార్టీల నే