Congress | కాంగ్రెస్లో అసలు, వలస నేతల మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చింది మొదలు వలస నేతలు ప్రభుత్వంపై పట్టు సాధించారని, అటు పార్టీ పదవుల్లో, ఇటు ప్రభుత్వపరమైన పదవుల్లోనూ వారికే ప్రాధా�
KTR | ‘మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్టీలేని రుణాలిచ్చామని డిప్యూటీ సీఎం చెపింది తప్పు. రూ.57వేల కోట్ల రుణాలిచ్చినట్టు ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటా’నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
Jeevan Reddy | పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. నలభై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను ఇప్పుడు విడ
Sridhar Babu | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పదే పదే ఢిల్లీకి వెళ్తుండటంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జాతీయ పార్టీగా అధిష్ఠాన
శాసనమండలిలో సభ్యులుకాని వారి పేర్లను సభలో ప్రస్తావించడం సభా సంప్రదాయం కాదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగ
పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో భారీ కుంభకోణానికి తెరతీశారని, దీనిపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మంగళవారం డిమాండ్ చేశ�
తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, కులవృత్తుల ఆధారంగా సమగ్ర కులగణన, జనగణన చేపట్టాలని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఫెడరేషన్ ఆఫ్ ఇ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. రాజ్యసభలో మంగళవా
Kaleshwaram | పాలకుల ముందుచూపు, తీసుకునే మంచి నిర్ణయాలపైనే ఆ ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నది చాణక్యుడి మాట. ఇందుకు కేసీఆర్ ఆలోచనా విధానం నుంచి పురుడుపోసుకున్న ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం’ నిలువెత్తు ని�
సమాజ ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ము�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న మెడికల్ టీచింగ్ స్టాఫ్ను వెంటనే భర్తీ చేయాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అన్ని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది.