దేశ వ్యవసాయానికి విత్తనాలు ప్రాణం. రైతు చేతిలో ఉన్న విత్తనమే రేపటి ఆహార భద్రతకు.. జీవవైవిధ్యానికి.. వ్యవసాయ స్వయం ప్రతిపత్తికి మూలాధారం. అలాంటి కీలక రంగాన్ని నియంత్రించాల్సిన విత్తనాల ముసాయిదా బిల్లు- 2025 �
తెలంగాణ పల్లెల్లో రెండేండ్ల తర్వాత సర్పంచుల పాలన మొదలైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రజల మద్దతుతో ఎన్నికైన సర్పంచులు ఇప్పుడు గ్రామాల రూపురేఖలను మార్చడానికి సిద్ధమవ�
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రీస్తు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చర్చిలో శిలువ ఊరేగి�
ఇటీవల గ్రూప్-1 పరీక్షలో ఉద్యోగాలు సాధించిన 15 మంది ఆర్యవైశ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. గురువారం అరణ్యభవన్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
తెలంగాణలో ఫిరాయింపుదారులు రాజకీయ విలువలను తుంగలో తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత ప్రధాని వాజ్పేయీ 101 జయంతి ఉత్సవాలను న
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘టీటీఏ సేవా డేస్-2025’ కార్యక్రమాలు గురువారం ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం, విద్య, మౌలిక వసత
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు అస్తవ్యస్తంగా మారింది. రైతులకు అందాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు రెండేండ్లుగా నిలిచిపోయాయి. రైతులు ఉద్యానపంటలు సాగుచేయడానికి ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు వ్య
బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామికంగా ఎంతో వేగంగా ఎదిగిన తెలంగాణ గత రెండేండ్ల నుంచి తీవ్ర మందగమనంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్తబ్ధత నెలకొనడమే కాక
ఫోన్ ట్యా పింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్రావు విచారణ గురువారం ముగిసింది. ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులతో కలిపి ప్రభాకర్రావును సిట్ విచారించినట్టు తెలిసింది.
పిటిషనర్కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలుచేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధికరణ కేసులో హైకోర్టు ఫాం1 నోటీసులు జారీచేసింది. ఆ ఇద్దరు ఐఏఎస్లు స్వయంగా కోర్టు విచారణకు హాజరై వివరణ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మొదట పల్లెల్లో ఇస్తామన్న చీరలు.. అందని ద్రాక్షగానే మారుతున�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన ప్రెస్మీట్ను చూసి రేవంత్�
తెలంగాణకు నంబర్వన్ ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి ధ్వజమెత్తారు. తెలంగాణ అనడానికి వీలులేని సమయంలో పార్టీని స్థాపించి చావు అంచుల వరకు వెళ్లి ప్రత్యేక రాష్