ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించేందుకు అధికారులు సైతం జంకుతున్నారు. పూర్తిగా విముఖత చూపుతున్నారు. తాజాగా అదనపు బాధ్యతలు సైతం స్వీకరించేందుకు ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటర
తెలంగాణలో న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2026లో పురుష అభ్యర్థులు సత్తాచాటారు. 74.42% మంది అర్హత సాధించారు. మహిళలు 70.08% మంది క్వాలిఫై అయ్యారు.
సీఎం పర్యటన నేపథ్యంలో తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేత లను అరెస్టు చేయడం పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. విపత్తుల సమయంలో పర్యటించని సీఎం, ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
పోలీస్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ సమర్థంగా ఉండాలని పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష్ బిష్త్కు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అనుమతులు, ఇతర సంస్థాగత అవసరాల విషయ�
Unemployee | కాంగ్రెస్ నాయకులకు రాబోయే ఎన్నికల్లో మనం ఎట్లా గెలవాలి.. ఎట్లా ముందుకు పోవాలనేదే ఉంది.. సిగ్గుందా.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటూ ఓ నిరుద్యోగి ఫైర్ అయ్యాడు.
Southwest Monsoon | ఇంతకాలం మండుటెండల (Heat waves) తో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ (Kerala) కి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించాయి. దాంతో కేరళ తీర ప్రాంతాల్లో (Coastal Areas) భారీ వర్షాలు (Heavy Rains) క
Bandla Ganesh | ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ప్రకాశ్రాజ్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై ఆయన
Prakash Raj | ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతోందని ఇటీవల ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని ప్రకటన చేశారు. అయ
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ, ఒడిశా, బీహార్ రాష్ర్టాల్లో జాతీయ రహదారుల విస్తరణతోపాటు కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ఘోరంగా విఫలమవుతున్నది. గత 2025-26 నీటి సంవత్సరంలో మొత్తంగా 271 టీఎంసీలు (25 శాతం) మాత్రమే వాడుకోగలిగింది. గత పన్నెండేండ్లలో ఇదే అత్యంత తక్కువ.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనే�