పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్టేటస్ ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ
గతంలో ఉ న్న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బోర్డు, ధార్మిక పరిషత్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేసి, నిధులు విడుదల చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మిని
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్ల నుంచి హెచ్వోడీలను సచివాలయంలోని పోస్టుల్లోకి తీసుకొనేందుకు గతంలో ఉన్న 12.5% కోటాను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ కోటా అమలుకు గ్రీన్సిగ్నల్
మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలు ఒకేసారి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం హాట్టాపిక్గా మారింది. సీఎం రేవంత్పై అసంతృప్త ఎమ్మెల్యేల
తెలంగాణలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టిసారించింది. ఈ మేరకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలేశాపూర్ గ్రామ పరిధిలో పీవీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లో సోదాలు చే�
పంచాయతీరాజ్శాఖకు సంబంధించి హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్(హ్యామ్) ప్రాజెక్టుల కోసం టెండర్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానున్నది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీర్-ఇన్-చీఫ్ జోగారెడ్డి ఏర్పాట్లు పూర్త�
‘మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకొచ్చిండ్రని అడిగితే సుమంత్పై చాలా అభియోగాలున్నయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్ ఇవ్వండి అన్నం. ఆయన మా స్టాఫ్ కదా అని అడిగినం. వాళ్లు ఏం చ�
తెలంగాణ, ఆంధ్రకు 1956 దాకా ఉన్న ముఖ్యమంత్రులను పక్కకుతోసి అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి తెలంగాణ పట్ల ఏనాడూ కనికరం చూపలేదు. విలీనపత్రం మీద సంతకం చేసిన సిరా తడి ఆరకముందే
సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నది. పోయిన యాసంగి సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి నేటికీ బోనస్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కరీం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దకింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్
PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ) ద్వారా అందించే వివిధ డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయ
Jubleehills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపధ్యంలో కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా బుధవారం రాత్రి సనత్నగర్ పోలీసులు రూ. 70 వేల నగుదును పట్టుకున్నారు.
Accident | ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని కేతావత్ శర్మన్ నాయక్ (55)మృతి చెందారు. సంఘటన చిలిపిచెడ్ మండలం సోమక్కపేట్ శిలంపల్లి రోడ్ మార్గంలో జరిగింది.
మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం బాల్య వివాహాలు లేని జిల్లాగా కావటానికి గాను దేవాలయాల్లో బాల్య వివాహాలు జరగకుండా నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయుటకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తయారుచేసిన గోడ పత్ర�