Revanth Reddy | రేవంత్రెడ్డి సర్కారు. ఈ వారం మరో రూ.3,500 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో రాష్ట్ర ఆర్థికశాఖ పాల్గొని అప్పు తీసుకున్నట్టు ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Rains | ఆగస్టు రెండో వారం నుంచి హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
New Liquor Policy | ఒక్క ఆగస్టులోనే రూ.30 వేల కోట్లను ఎక్సైజ్ శాఖ ద్వారా రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇందుకోసం పాత మద్యం పాలసీని సవరించి నూతన మద్యం పాలసీని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
Meenakshi Natarajan | రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆ పార్టీ క్యాడర్, లీడర్లలో దడ పుట్టిస్తున్నది. అన్యూహ్యమైన ఆమె అడుగులు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్ల�
Revanth Reddy | తెలంగాణ నుంచి గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ఏపీలో చంద్రబాబు నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ కాంగ్రెస్లో భూకంపం సృష్టిస్తున్నది. ఆ పార్టీలో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణపై ఎట్టకేలకు తెలంగాణ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది డిసెంబర్ 31వరకేనని �
హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ ‘స్టార్డర్' దేశంలోనే తొలిసారి హైడ్రోజన్-ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. ‘లూకాస్' అనే ఈ ఇంజిన్ను బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్�
సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా భద్రతా ప్రమాణాలపై రసాయన, ఫార్మా కంపెనీల్లో విస్తృతంగా �
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలి శవాలు మాయం చేసే రాజకీయాలు నడుపుతున్నది. సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని మృతుల కుటుంబాలకు పరిహారం ఎగ్గొట్టేందుకు కాంగ్రెస
హైదరాబాద్లోని తెలుగు ఫిలిం చాంబర్లో తెలంగాణ సెగ రాజుకున్నది. చాంబర్లో తెలంగాణకు చెందిన సీని కళాకారులకు ప్రాధాన్యత లేదంటూ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నేతృత్వంలో పలువురు నిరసనకు దిగారు. ఆంధ్రా గ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నదని జాతీయ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రమణియన్ వెల్లడించారు. ఈ కేసులో బాధితులు ఢిల్లీకి వచ్చి ఇచ్చిన ఫిర్య�
ధాన్యం టెండర్ల స్కాంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష హస్తం ఉన్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఆ శ�
ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఎప్పుడైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అసాధ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. బీజేపీది ఆర్ఎస్ఎస్ భావజాలమైతే.. బీఆర్ఎస్ది తెలంగాణ భావజాలమని మంగళవారం ఒక ప్రక�