ధూపదీప నైవేద్యం (డీడీఎన్) ఆలయాలపై దేవాదాయశాఖ థర్డ్పార్టీ విచారణ మొదలుపెట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదరణకు నోచుకోని ఆలయాల్లో ధూపదీపనైవేద్యం కోసం మొదలైన ఈ ప్రభుత్వ పథకం అమలు తీరులో వస్తున్న ఆరో�
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో నే మొదటి స్థానంలోకి తీసుకెళ్లిన అభివృద్ధి ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కొనియాడారు.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నది. సెల్, మాడ్యుల్ తయారీ సామర్థ్యాన్ని రెండింతలు పెంచుకోవడానికి రూ.11 వేల
గోదావరి నదీ జలాల్లో ఏపీ చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణ సరార్ చేపట్టిన న్యాయపోరాటం ఆదిలోనే అభాసుపాలైంది. రేవంత్ సరార్ సర్వోన్నత న్యాయస్థానంలో మొదలుపెట్టిన పోరాటంలో అస్త్రసన్యాసం చేసింద�
తెలంగాణ కాంగ్రెస్ వాదులకు సీమాంధ్ర ధనిక వర్గాల పట్ల కాంప్రడారిజం 1956లో రెండు ప్రాంతాల విలీనం నాటికే మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు 58 సంవత్సరాల పాటు కొనసాగిన ఆ జీ హుజూర్ లక్షణాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం
తెలంగాణలో మరో యువ ఆర్చరీ క్రీడాకారిణి జాతీయ వేదికలపై సత్తాచాటుతున్నది. కొండాపూర్లోని మహర్షి విద్యామందిర్లో పదో తరగతి చదువుతున్న జోషిత వీరవల్లి.. ఇటీవల రాంచీలో ముగిసిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్ (అండర్-1
Alampur | గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో కమీషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించారు. రూ.8 కోట్ల కమీషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామని మారణాయుధాలతో బెదిరిం�
KTR | యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి విద్యుదుత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్ హయాంలో పదేళ్లలోనే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని కే�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ముత్తంగి ఔటర్రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హ్యుందాయి కారు, డీసీఎం వాహనాలను తనిఖీ చేయగా 92 కిలోల గంజాయ�
Girl Child Protection | ఆడ పిల్లలు బయటకు వెళ్లారంటే.. వాళ్లు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలవరపడుతారు. ఇంటికి తిరిగి వచ్చారంటే క్షేమంగా ఉన్నట్టు భావిస్తారు. కా
Sankranthi | సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. ధరలు అమాంతంగా పెరిగా యి. ఏపీలో కిలో ధర 2వేల నుంచి 2500 వరకు పలుకుతుండగా, తెలంగాణలో 1000 వరకు ఉన్నది.
Cyber Crime | సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఖమ్మం జిల్లా పెన�
Telangana | రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెకలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక, ఏజెన్సీలు కనికరించక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు రోడ్డున పడుతున్నారు.