గజ్వేల్లోని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకర్గ ఇంచార్జి, ప్రభుత్వ మాజీ విప్ ,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ�
Ameenpur Lake | ఒకప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు వివిధ రకాల పక్షులు, చేపలు, మొక్కలతో కళకళలాడేది. అరుదైన జీవవైవిధ్య సంపద కలిగిన చెరువుగా పేరుగాంచింది. శీతాకాలంలో సుమారు 100 రకాల విదేశీ పక్షులు వలస వచ్చేవి. విదేశాల ను
రాష్ట్ర విభజనకు ముందు కరువుకు మారుపేరుగా, వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరు తెలంగాణ ఏర్పాటు తర్వాత తలసరి ఆదాయ వృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం రూ.74,392గా ఉన్న పాలమూరు జిల్లా తలసర
MLA Sunitha Laxma Reddy | రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
KTR | అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని వివరి
KTR | తెలంగాణ అభివృద్ధి గాథను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ వేదికపై పంచుకున్నారు. అమెరికా న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా బిజినెస్ కాన్ఫర
నాయకులు మర్యాదగా నడుచుకోవాలి, నలుగురు మెచ్చుకునేలా వ్యవహరించాలి. అందునా కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు ఇంకా జాగ్రత్తగా మెదలాలి. అంతేగానీ అధికారం ఉందనే అహంతో ఒంటెత్తుపో�
Gellu Srinivas Yadav | మూసీ నదిని శుద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. కానీ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంట
Whatsapp Group | డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు "పోలీస్ మామలు" పేరుతో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు బట్టబయలైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ �
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నాయకులను సైత�
Dharmapuri Arvind | కాంగ్రెస్ పార్టీకి సున్తీ అయిందా.? అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కుమార్ గతంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.