Jeevan Reddy | తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపరభగీరథుడు కేసీఆర్కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగార
Komatireddy | మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలి�
Komatireddy Raja Gopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వారా.. అది మీ ఇష్టం.. నేను మాత్రం దిగజారి బతకలేనని తెలిపారు. పార్టీలు మారిన వా
స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్ అభ్యర్థులకు తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ శుభవార్త చెప్పింది. ఈ వారం చివరలో స్టాఫ్ నర్స్ మెరిట్ లిస్ట్ విడుదల కానున్నది. మరో రెండ్రోజుల్లో ల్యాబ్ టెక్నిషియ
కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు కొందర్ని టార్గెట్ చేసిందా? కొరకరాని కొయ్యలా ఉన్న రాజకీయ నేతల్ని, అధికారులను లక్ష్యంగా చేసుకున్నదా? అందుకే క్షక్షపూరితంగా కొందరి పేర్లను నివేదికలో పేర్కొన్�
నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో సోమవారం హైదరాబాద్తోపాటు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు, సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు క�
ఒక అంశంపై విచారణ జరిపేందుకు కమిషన్ను నియమిస్తే ఏం చేయాలి.. తప్పులు ఎక్కడెక్కడ దొర్లాయో సాంకేతిక ఆధారాలు సేకరించాలి. ఎవరెవరు తప్పు చేశారో గుర్తించి, సహేతుకంగా నివేదికలో పొందుపరచాలి. కానీ.. కాళేశ్వరం ప్రా�
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ ఇంజినీర్లు నిర్లక్ష్యంగా ఉన్నారని కమిషన్ చ
లంబాడీలను ఎస్టీ క్యాటగిరీ నుంచి తొలగించే కుట్రలను మానుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
‘నా లాంటి యువతకు మీరే స్ఫూర్తి’ అని కేటీఆర్ను ఉద్దేశించి సయీదా ఫాతిమా పేర్కొన్నారు. అమెరికాలో రాజనీతి శాస్త్రం చదివేందుకు వెళ్లే ముందు ఆమె సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
రాష్ట్రంలో ఫీజుల విధివిధానాల ఖరారుకు నాలుగు సబ్ కమిటీలు వేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. లీగల్, అకడమిక్, మౌలిక వసతుల(ఇన్ఫ్రాస్ట్రక్చర్)కు వేర్వేరుగా సబ్ కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఫీజుల వ�
అరువై ఏండ్ల పాటు ఉమ్మడి పాలకులు నీళ్లు ఇవ్వకనే తెలంగాణ వాకిలి పొక్కిలైంది. తలాపున పారే కృష్ణా, గోదావరి నీళ్లు తెలంగాణ బీళ్లను తడపకుండా, ఈ గడ్డపై నిలవకుండా.. పడ్డ చినుకు పడ్డట్టుగా తరలించుకుపోయిన కుట్రల ఫల