ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
Vemula Prashanth Reddy | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల దమనకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్దంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కా�
SIR Enumeration | చిన్నారుల ఆలనాపాలన చూడడంతోపాటు వారితో అక్షరాలు దిద్దిస్తూ గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ టీచర్లకు ‘సర్' (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తు�
Congress | కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల వ్యవహారం రాజకీయంగా మళ్లీ వేడెకింది. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం నియమించిన కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియడంతో రెన్యువల్ కోసం పాత చైర్మన్లు తీవ్రంగా ప్రయత్ని�
Pocso Case | పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయకుండా వదిలేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ బాలిక హైదరాబాద్లోని మలక్పేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది.
Tahsildar | రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే విలువైన ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా పట్టాలుగా మార్చిన తహసీల్దార్పై చర్యలు తీసుకోకుండా ‘బిగ్' హస్తం రక్షణ కవచంగా నిలిచిందని జోరుగా చర్చ నడుస్తు�
Health Cards |ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసాను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది.
Telangana | దేశవ్యాప్తంగా నీటి నిల్వలపై ప్రమాద ఘంటికలు మోగుతుండగా, తెలంగాణలో ఇప్పటికే జల సంక్షోభం తాండవిస్తున్నది. ప్రకృతి విపత్తు ఓ వైపు తరుముకొస్తుండగా, సర్కార్ అవగాహనారాహిత్యం, దుర్నీతితో అది మరింత ముంచు�
Palamuru-Rangareddy Lift Irrigation | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతలకు ఎట్టకేలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంప్హౌస్ నుంచి నార్
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్ర సమన్వయంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, కేంద్ర రహ�
మాజం కోసం త్యాగానికి పాల్పడే విద్యార్థి లోకాన్ని రెచ్చగొడితే పరిణామాలు విపరీతంగా ఉంటాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాజిక బాధ్యతను తమ బాధ్యతగా భావి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం చేపట్టిన నిరసనలో విద్యార్థులు