కొంతమంది ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఏసీబీ డీజీ విజయ్కుమార్ తెలిపారు. ఈ తరహా మోసం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోద
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65)ని 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించడంతోపాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలన్న విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మ�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.
కేవలం ఆరోపణలతో అత్త, మామలపై నమోదుచేసిన వరకట్న వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. అత్తమామలు ఎకడ వేధించారో, ఎప్పుడు వేధించారో వంటి వివరాలు లేకుండా 498-ఏ సెక్షన్ కింద కేసు పెట్టేస్తే సరిపోదని తీర్పుచెప
రాష్ట్రంలో యూరియా నిల్వలు అడుగంటుతున్నాయి. వారం పది రోజులకు సరిపడా యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వస్తేనే రైతులకు యూరియా అందుతుంది. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే ఆందోళనలు వ్
రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి పోలీసులు ఫోన్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు ఫోన్ చేసి బెదిరించినా, హైకోర్టులోని కేసును
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ మట్టిగడ్డ తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ, సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దార్శనికుడు.. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన జీవితం తెలంగాణకే స్�
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగంగా ఉంటూ ఉపాధి, ఆదాయాలపరంగా పెద్దదైన కోళ్ల పెంపకం పరిశ్రమ.. పెను సమస్యలను ఎదురొంటోందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), పౌల్ట్రీ పరిశోధన డైరెక్టరేట్ (డీపీఆర్) అధ్యయనంల
ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టిన జాడ్యం ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు. ఒక పార్టీ నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల అభీష్టానికి భిన్నంగా మరో పార్టీలోకి మారడం ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేయడ
తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ�
Wanaparthy | వనపర్తిలో ఘరానా మోసం బయటపడింది. ఇంటి పత్రాలను ఫోర్జరీ చేసి బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీల నుంచి రూ.2.61 కోట్లను కొట్టేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రజలను మోసాల నుంచి కాపాడాల్సిన పోలీస్ కానిస�
Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే సూచనలున్నాయని తెలిపింది.