Sakala Janula Samme | స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిన సకల జనుల సమ్మె జరిగి 14 ఏండ్లు కావస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్రావు గుర్తుచేసుకున్నారు.
ఇప్పటికే పలు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్పాయిజన్, పాము కాటులకు గురవుతుండగా.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కరెంట్ షాక్కు గ�
BNS| యూరియా కొరతపై రిపోర్టింగ్ చేస్తున్న టీన్యూస్ రిపోర్టర్ సాంబశివరావు మీద అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై తెలంగాణ డీజీపీ జితేందర్కు ట్విట్టర్ (ఎక్స్) వేదిక�
తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె (Sakala Janula Samme) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపుతో యావత్ తె
నేను మే నెలలో రిటైర్ అయ్యాను. ఇంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్, గ్రాట్యుటీ, కమిటేషన్ 40 శాతం అమౌంట్, 10 నెలల సరెండర్ అమౌంట్.. ఏ ఒక్కటీ రాలేదు. ఇవన్నీ నా కష్టార్జితం.
కిమ్స్ ఉషాలక్ష్మీ బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్లోని రాయల్ కాలేజీ ఆయనకు ఎఫ్ఆర్సీఎస్ (ఫెల్లో ఆఫ్ రాయల్ కాలే�
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పు ల్గం దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సుంకరి భిక్షంగౌడ్ ఎన్నికయ్యారు. శుక్రవారం నారాయణగూడలోని సంఘం కార్యాలయంలో 33 జిల్లాల అధ్యక్షప్రధాన కార్యదర్శుల సమావేశ�
డిగ్రీ కాలేజీల్లో టాప్ కాలేజీలుగా పేరొందిన కాలేజీల్లో మొత్తం సీట్లు నిండటం లేదు. డిమాండ్ ఉన్న కీలక కాలేజీల్లో సీట్లు మిగులుతున్నాయి. నిజాం కాలేజీలో డిగ్రీ ఫస్టియర్లో ఈ సారి 205 సీట్లు భర్తీకాలేదు. సిటీ
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కూడిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సంఖ్యాబలం లేని, సభ్యత్వాలు లేని సంఘాలకు చోటు కల్పించడంపై పీఆర్టీయూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఉమ్మడి ఏపీలో ఉన్న జీవో ప్రకారం తెలంగాణ అని
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించాలని కోరుతూ ఈ నెల 15న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనుల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలను రూపొంచించారు.
KTR | యూరియా కష్టాలను చిత్రీకరిస్తున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతుల కష్టాల�