Kyathanapalli | క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఈ నెల 17న మంత్రి వివేక్ కనుసన్నల్లోనే గొడవ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి వివేక్ ప్లానింగ్ చేస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు దానిని అమలు చేశార�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ గడ్డను సస్యశ్యామలం చేసిన నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన తరఫు న్యాయవ
Musi | మూసీ బఫర్ సామాన్యుడిని ఇంకా భయపెడుతూనే ఉన్నది. నదికి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తేల్చిచెప్పడంతో పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది.
Bhudan Land | రాజకీయంగా నిత్యం కత్తులు దూసుకునే ఇద్దరు కీలక నేతలు భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు చెదరగొట్టే విషయంలో ఒకేమాట.. ఒకే బాటగా నడిచారా? దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం
మంచిర్యాల జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగాయి. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు జనరల్ విద్యార్థులు 5776, వొకేషనల్ విద్యార్థులు
ప్రేమికులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. తండావాసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం తండాకు చెందిన లోక్యానాయక్, చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్డుపేగు బంధమున్నది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. 200 ఏండ్లకు పైగా నిజాం పాలనలో ‘బాంచెన్ దొరా!’ అంటూ భూస్వాముల దౌర్�
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ బుధవారం ఉదయం 7:49 గంటల ప్రాం తంలో 15,276 మెగావాట్లు. అదే రాత్రి 7 గంటలకు వచ్చేసరికి డిమాండ్ 8,994 మెగావా ట్లు మాత్రమే. అంటే ఒకే రోజులో 12 గంటల వ్యవధిలోనే డిమాండ్ 6 వేల మెగావాట్లు పడిపోయ
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా ఇస్తామని మిర్యాలగూడ సభలో ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. కోడ్ ముగిసి పది రోజులైనా ఎందుకు జమచేయడం లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూట
హైదరాబాద్..విశ్వనగరం. ఇది అక్షరాలా నిజం. భోగభాగ్యాలు కలిగించే భాగ్యనగరం. ఈ మాటకు తిరుగులేదు. మరి పరిపాలనా పరంగా? ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం వర్థ్ధిల్లుతున్నదా? ఇందుకు జవాబు చెప్పడం �
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది గంటలకు ఎగ్జామ్ కాగా, అరగంట ముందే నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమ�