తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన వేడుకల�
అనుకున్నట్టుగానే ఆగస్టులో యూరియా లోటు ఏర్పడింది. ప్రభుత్వం ప్రణాళిక లేమి, అధికారుల అలసత్వంతో కొరత తీవ్రమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎరువుల కోసం రైతన్న దినదినం ఏ బాధైతే పడ్డాడో.. ఇప్పుడు మళ్లీ అదే నరకం చ
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్ష కారణంగా ఈ ఏడాదీ ఎస్సారెస్పీ ఆయకట్టు పడావు పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని దుస్థితి మళ్లీ దాపురించింది. ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకు సాగునీరు దిక్కులేకుండా
ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చెయ్యేసుకొని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక.. కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగ
బీఆర్ఎస్ఫై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చినకమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట �
Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 6: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి బ్లీచింగ్ పౌడర్ బయటకు వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగర పాలక పరిధిలోని ఆయా డివిజన్లలో వివిధ అవసరాలకు వినియోగించే బ్లీచింగ్ పౌడర్, ఫిన�
Harish Rao | బీసీలకు 42శాతం కోటా పేరిట సీఎం రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్
Errolla Srinivas | ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముందు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాపాలను గుర్తుచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచిం
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో స్టాఫ్ ఫొటో జర్నలిస్టులకు ఫొటో పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు తె�
TG Polycet | టీజీ పాలిసెట్-2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బై�
Vinay Bhasker | ప్రొఫెసర్ జయశంకర్ సర్ జీవితం తెలంగాణకే అంకితం చేశారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి దోహదపడతాయని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి అన్నారు.
Mid Day Meal Workers | గత ఐదు నెలలుగా జీతాలు, పెండింగ్ బిల్లులు రాక తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
Komatireddy Rajagopal Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ వెనుకాల 20 మంది ఆంధ్రా పెట్టుబడిదారులు ఉన్నారని కోమటిరెడ్డి సంచల