మహబూబ్నగర్ జిల్లాలోని అమరరాజా గిగా కారిడార్లో ప్రతిష్ఠాత్మక కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
‘ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రతిపత్తి కోసమే ఉద్యమం జరిగింది. అది ఎవరి మీదనో కోపంతోనో, కక్షతోనో కాదు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రులు నిర్భయంగా ఉండవచ్చు. వారు తెలంగాణ ప్రజలతో సమానంగా పరిగణింపబడుతారు. ఇక మీదట మన �
రాజకీయాల్లో అబద్ధం తాత్కాలికంగా గెలువవచ్చేమో కానీ, సత్యం ఎప్పుడూ శాశ్వతంగా నిలబడుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అచంచల దార్శనికతతో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై, అప్పటి రాష్ట్ర ఆర్�
భవిష్యత్తులో సైబర్ నేరాలే అత్యంత సవాల్గా మారనున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ ముందుకు సాగాలని అధ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సులతో కిరాయిలు లేక అప్పులబాధతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గురువారం చోటుచేసుకున్నది.
సెప్టెంబర్ 1, 2004 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్ కోరారు.
రాష్ట్ర వ్యవసాయశాఖకు మరో గుర్తింపు లభించింది. రాజేంద్రనగర్లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు(ఎఫ్సీవో)ప్రయోగశాలకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్(ఎన్ఏబ�
సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై సర్కార్ స్పష్టతనిచ్చింది. ఈ విద్యా సంవత్సరం టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఉండవని క్లారిటీ ఇచ్చింది. ‘సర్', జనగణన ముగిసిన తర్వాతే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుత
పరస్పర కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదికగా చేసుకోవాలనుకుంటే అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టంచేసింది. నిర్మల్లోని పంగిరి గ్రామ ఎంపీయుపీఎస్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉన్న ప్రభురాజ్�
విద్యాసంస్థల్లో వివక్షలేని ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు-2026 రూపకల్పన కోస�
రాష్ట్రంలో సాధారణంగా వానకాలంలో పంటల సాగు విషయంలో రైతులకు రంది ఉండదు. ఎరువుల మాట అటుంచితే.. చాలా ప్రాంతాల్లో సాగుకు మాత్రం ఈసీజన్లో నీరు పుష్కలంగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప�