ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలోని సేవా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజ�
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేశారు.
NagarKurnool | నాగర్కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దండ మండలం పెద్దాపూర్ వద్ద అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మరణించారు.
Harish Rao | సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడి ( రచ్చ బండ ) వద్ద గ్రామ వృద్ధులతో గురువారం నాడు మాజీ మంత్రి హరీశ్రావు ఆత్మీయంగా ముచ్చటించారు. పెన్షన్ల పెంపు, రైతుబంధు, కరెంట్ కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వ�
Harish Rao | చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధికి దూరమవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేళ్ల కాలం పాలనలో అభివృద్ధిలో పరుగుల�
Journalists | జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరు సరికాదని.. అరస్టైన జర్నలిస్టుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని వెంటనే వారిని విడుదల చేయాలని మీడియా సంఘాలు, రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
Magha Masam | సాధారణంగా కార్తీకం, మార్గశిరంలో సగం వరకు, ఆ తర్వాత తిరిగి పుష్య, మాఘమాసాల్లో అనగా.. డిసెంబర్ 15 వరకు, తిరిగి జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి, మార్చి రెండో వారం వరకు కూడా పెండ్లి సందడి కొనసాగుతూ ఉంటుంది. �
సంక్రాంతి పండుగ వేళ రోడ్లపై తిరుగాలంటే వాహనదారులు, పాదాచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఈ చైనా మాంజాల భయం ఉండటంతో నగరవాసులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.
ఇంటర్ పరీక్షలపై మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడనున్నది. ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ పరీక్షలపై పడే అవకాశం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్�
YS Jaganmohan reddy | పండుగ రోజు తలుపులు పగులగొట్టి బలవంతంగా జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమని ఏపీ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్లను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఎన్టీవీపై దాడులు, జర్నలిస్టుల అరెస్టు వివాదం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ రాష్ట్రంలో సంచలనంగా మారడంతో నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి ది
తెలంగాణలో ‘ప్రజాపాలన’ సాగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రశ్నించే గొంతులను నొకేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండేండ్ల రేవంత్రెడ్డి పాలనలో మీడియా స్వేచ్ఛ ప�