రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డెక్కన్ సిమెంట్స్ అక్రమ వ్యవహారాలపై బుధవారం ఢిల్లీలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) విచారణ చేపట్టింది. పసుపులేటి సురేశ్బాబు అనే ఇంజినీర్ సుప్రీంకోర్టులో పిటిషన్
KTR | కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్పై వరంగల్కు చెందిన భక్తుడు చేయి చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జాతర గ్రౌండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానం వచ్చి ఓ
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీ
Inter Exams | ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా రావడంతో ఇంటర్ విద్యార్థినిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. తన తండ్రి డ్రాప్ చేస్తాడేమోనని ఎదురుచూసి చూసి, చివరకు ఆర్టీసీ బస్సులో రావడంతో ఎగ్జామినేషన్ సెంటర్కు 17 నిమిష
Inter Exams | తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రేపట్నుంచి సెండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Telangana | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్ల దందాను నడిపించడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. డిప్యుటేషన్లు, ఉద్యోగ నియామకాలు, ఉద్యోగోన్నతుల విషయంలో ఇప్పట�
Party Defected MLAs Case | తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకొన్నది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ �
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్టికెట్ ఉంటేనే అనుమతిస్తామని ఇంటర్బోర్డు ప్రకటించింది. లేదంటే అస్సలు అనుమతించబోమని బోర్డు స్పష్టంచేసింది. ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయ
కన్నప్రేమ కర్కశంగా మారింది. తన రెండు నెలల చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. ఈ అత్యంత పాశవిక ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది.
Congress | గిరికొత్తపల్లి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఓ గ్రామం. గతంలో మహబూబ్నగర్ జిల్లా మాడ్గుల మండలంలో ఉండేది. ఆ ఊరిలో వందలాది ఎకరాల భూములతోపాటు భూగర్భజలాలకు గొలుసుకట్టు చెరువులే ఆధారం. వాటిపై �
Gandhi Sarovar | మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
Palamuru | ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అరాచకపర్వం కొనసాగుతున్నది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, రాజకీయ దమనకాండ, కులవిద్వేషపు ఘటనలతో పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి.
Musi Buffer Zone | మూసీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వెడల్పులో ఉన్న భూములను సేకరించి, అభివృద్ధి చేసే ఉద్దేశమే గనుక సర్కార్కు ఉంటే.. కిలోమీటరు దూరంలో ఉన్న సర్వే నంబర్లలోని భూములను ఎందుకు వెదికినట్టు? కిలోమీటరు మేర భూము�
Khammam | ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మబ్బులనే బుల్డోజర్లతో దండయాత్ర చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దే�