Vemula Prashanth Reddy | రాష్ట్రంలో హ్యామ్ ప్రోగ్రాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివార�
పలు జిల్లాల్లో శనివారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల మండలం కందూరు ఆలయం వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది.
ప్రతిపాదిత హైబ్రీడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) ప్రాజెక్టు కేటాయింపుల్లో జిల్లాల మధ్య సమతుల్యత లోపించింది. సింహభాగం రోడ్లు ఆర్అండ్బీ మంత్రి ప్రా తినిధ్యం వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లాకే దక్కాయి.
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో లంచమిస్తేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఇంత చెల్లించాలని ఫిక్స్ చేసి మరీ అధికారులు వసూళ్లు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
Jubilee Hills By Elections | కేసీఆర్ సాత్ దియా- రేవంత్ రెడ్డి ధోఖా కియా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదోళ్ల ఇండ్లు కూలగొట్టుడు తప్ప కాంగ్రెస్ చేసిందేమి లేదని విమర్శించారు. ఎన్నికల తరువాత మీ ఇండ్లకు కారు రావాల్నా-బు�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వ
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడానికి ముందే శివశంకర్ నడుపుతున్న బైక్కు యాక్సిడెంట్ అయ్యిందని అతని స్నేహితుడు ఎర్రి స్వామి పో�
Rain Alert | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది.
Warangal MGM | ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఇంటర్ వార్షిక పరీక్షల (Inter Exams) తేదీలు ఖరారయ్యాయి. ఈ సారి ఫిబ్రవరి ఆఖర్లో పరీక్షలను నిర్వహించన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో నిర్వహిస్తూ వస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కృషి ఫలించింది. బతుకు దెరువు కోసం జోర్డాన్ (Jordan) వెళ్లి చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. జోర్డాన్లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీ
ప్రభుత్వంలోనే కాదు, అధికార కాంగ్రెస్లోనూ ‘ముఖ్య’నేత వర్సెస్ కీలక నేతల పర్వం కొనసాగుతున్నది. తాజాగా పార్టీ అధిష్ఠానం డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియను చేపట్టగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుమ్మ�