OU Exams | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన అన్ని కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపార�
KCR | జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమ�
OU Arts College | ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని వివిధ విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ఒక ప్రకటనలో తెలిపారు.
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా.. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం మొదలైంది.
TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12గంట�
రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమార్శించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth R
45-50 గజాల వరకు మాత్రమే ఇంటి స్థలం ఉన్నవారు ఇం దిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధి పొందేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే 400 చదరపు అడుగుల వరకు ప్లాటు ఉన్నవారు జీ+1(గ్రౌండ్ ఫ్లోర్+మొదటి అంతస్తు) కలిపి
‘మమ్మల్ని ఊరి నుంచి వెళ్లగొట్టేందుకే మీకు ఓట్లేసి గెలిపించినమా? రిజినల్ రింగ్ రోడ్డుతో మా ఊరికి అన్యాయం జరుగుతుంది. మీరు చాలా మోసం చేస్తున్నారు’ అంటూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ట్
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తిషెడ్యూల�
గురుకులాలను ఉన్నతాధికారులు నిత్యం తనిఖీ చేయాలని, స్థాని క ప్రజాప్రతినిధులు తరచుగా సందర్శించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల లు, కాలేజీలప�
ప్రజల జీవితాలను మెరుగుపరిచే మార్గాలను అన్వేషించి, వాటిని అమలు పరచడమే ప్రజా నాయకుడి లక్షణం. ప్రజల జీవితాలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వెల్లివిరియాలంటే రాష్ట్ర ఆర్థిక స్థోమత అత్యావశ్యకం. వెనుకబడిన, అన�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయవ్య దిశగా కదులుతున్నదని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిప�
KTR | తెలంగాణ మాజీ ఐటీశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక కొలంబోలో జరగబోయే ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS) 2025�