Muncipal Chairman Elections | రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మూడు మున్సిపాలిట�
Prem Sagar Rao | కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చినోళ్లు, ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత పార్టీలో చేరినోళ్లు వేదికల మీద కూర్చొని పార్టీలో ముందు నుంచి ఉన్నోళ్లపై పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదని మంచిర్యాల ఎమ్మె�
YTPS | రాష్ట్రంలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ పపర్ స్టేషన్ (వైటీపీఎస్) రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చడంలో కీలకపాత్ర పోషించనున్నది.
Bus Bhavan | ఏపీ, తెలంగాణ ఆస్తుల పంచాయితీ బస్ భవన్ వేదికగా మరోసారి తెరపైకి వచ్చిం ది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఏపీఎస్ఆర్టీసీ మండిపడుతున్నది.
Samsthan Narayanpur | గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను పోలీస్ బెటాలియన్ పేరుతో స్వాధీనం చేసుకొనేందుకు స్కెచ్ వేసింది.
Sircilla Powerloom Workers | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తరువాత నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. చేనేత కార్మికులకు ఇస్తున్న ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో షాక్ ఇచ్చింద
Kerala Elections | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాచితక కాంట్రాక్టర్లను గోసపెట్టి, రిటైర్డ్ ఉద్యోగుల పొట్టలుగొట్టి, రైతు భరోసాను ఎగ్గొట్టి కేరళకు మూటలు మోస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగ�
Vikarabad | కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న చెలగాటం... అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కిందట నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండున్నరేండ�
Private School Fee | ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అత్యంత తక్కువగా ఉన్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తల్లిదండ్రుల రక్తమాంసాలు పిండుతూ ఒక్కో విద్యార్థి నుంచి ఏటా లక్షలాద�
Revanth Reddy |తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, అద్భుతంగా పాలన అందిస్తున్నామని కేరళలో ఊదరగొట్టిన సీఎం రేవంత్రెడ్డికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు.
Ramalayam | ఇన్నాళ్లూ సర్కార్, ఆలయ భూముల ఆక్రమణ, అధికారుల చేతులు తడిపి రికార్డులు తారుమారు చేయడం వంటివి చూశాం! కానీ, ఇప్పుడు ఏకంగా ఓ దేవాలయాన్నే కాంగ్రెస్ నాయకుడికి రాసిచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. అది కూడా
కోకాపేటలోని నియోపొలిస్ ప్రాంతంలో భాగ్యలక్ష్మి మైనింగ్ అండ్ మినరల్స్ కంపెనీని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు వెళ్లింది. జీవో-261 ప్రకారం ఉస్మాన్సాగర్�