రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చిన యూరియా కొరతపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వరం మార్చారు. యూరియా కోసం రైతులు లైన్లో నిల్చోవాల్సి రావడం బాధాకరమంటూ వాస్తవాలను ఒప్పుకొన్నారు.
గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు తీర్పు మేరకు రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం బీఆర్
‘హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తరు..? వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు.’ అని హైదరాబాద్కు చెందిన ఓ దరఖాస్తుదారుడు గృహ నిర్మాణశాఖ మంత్రిని ప్రశ్నించారు.
రాష్ట్ర సచివాలయంలో గురువారం ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ శాఖల కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు స్తంభించాయి. కొన్ని శాఖల్లో సేవలు పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని శాఖల్లో �
ఇటీవల ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక రైస్ మిల్లుపై దాడి చేయగా, నకిలీ మద్యం పరిశ్రమ బయటపడింది. ప్యాక్ చేసి సరఫరాకు సిద్ధంగా ఉంచిన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకు�
ఏదైనా కంపెనీకి నిధులను చెల్లించాలంటే చట్టబద్ధంగా కార్మిక శాఖ హెడ్ అకౌంట్ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయాలి. అయితే, ఈ కుంభకోణంలో హెడ్ అకౌంట్ నుంచి కాకుండా వేరొక ఖాతాల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు మళ్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం �
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. ఎండనకా, వాననకా ఆరుగాలం పొలంలో కష్టపడే తెలంగాణ రైతన్న ఇవాళ ఎక్కడున్నాడు? యూరియా కోసం రోడ్లపై ఆధార్ కార్డు పట్టుకొని ఆగమాగమవుతున్నాడు.
ఆర్టీసీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సంస్థ కార్మికుల మస్టర్లు కుదించి.. వారి కడుపు కొట్టొద్దని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అన్ని డిపోల్లోని కార్మికులపై మేనేజర్ల వేధింపులు తక్�
బెంగళూరులో జరుగుతున్న మూడురోజుల 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి గురువారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్త
గొర్రెల పంపిణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు గొర్రెల పెంపకం రైతులకు నోటీసులు ఇచ్చింది.
రాష్ట్రంలో ఫారెస్ట్ అధికారులకు కూడా పోలీసులతో సమానంగా ప్రయోజనాలు అందేందుకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బహదూర్పురలోని నెహ్�
2025-26 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను గురువారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. శుక్రవారం దోస్త్ వెబ్సైట్లో కాలేజీల్లోని
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదరోగుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రరూపం దాల్చడమే ఇందుకు కారణం�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ప్రతిష్ఠాత్మకమైన ‘