ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమై రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్�
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవు పాల ధరను తగ్గించి.. బర్రె పాల ధరను లీటర్కు రూ.4 వరకు పెంచేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులు మంజూరయ్యాయి. అర్ధాంతరంగా పనులు నిలిచిపోయి పెండింగ్లో ఉన్న ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనుల నిమిత్తం ఉపముఖ్యమంత్రి భట్టి �
Banda Prakash | రాష్ట్రంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న ముదిరాజ్ల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రణాళికతో ముందడుగు వేద్దామని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పిలుపునిచ�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
TG Cabinet | తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
Vikarabad | చేమ దుంప, మొరంగడ్డలపై ఎస్సీ మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని వికారాబాద్ నియోజకవర్గ ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ అధికారి వైజయంతి కళ్యాణ్ తెలిపారు.
అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో దేశంలోనే ఇతర అన్ని మెట్రో నగరాలకంటే హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్తో ఎదుగుతున్నది.. ఇది ఏడాదిన్నర క్రితం మాట. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానాలతో హై�
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణను 14 నెలలుగా పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం తుది కసరత్తు మొదలుపెట్టింది. మంత్రివర్గ కూర్పుపై చర్చించేంద�
శాసనసభ.. కోట్లాది రాష్ట్ర ప్రజల తలరాతను మార్చే అద్భుతమైన వేదిక. రాష్ట్ర వర్తమానాన్ని, రాష్ట్ర గతిని, తరాల భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద వ్యవస్థ. అందుకే రాష్ట్ర ప్రజలంతా ఆశగా అసెంబ్లీ సమావేశాల వైపు చూస�
రెండు లైంగికదాడి యత్నాలు.. ఓ న్యాయవాది సహా మరో గుర్తు తెలియని యువకుడి హత్యతో హైదరాబాద్ నగరం సోమవారం అట్టుడికింది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడి ప్రయత్నం జరుగగా, తప్పించుకొనే క్రమంలో
సీనియర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి కేటాయింపు వివాదంపై క్యాట్ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను తెలంగాణలోనే కొనసాగించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.