MLA Sudheer Reddy | రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఫేజ్4 ఆర్చి వద్ద వనస్థలిపుర
TG Weather | తెలంగాణలో రాగల నాలుగురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పే�
సమాజంలో సంఘటితంగా ఉంటే గణనీయ అభివృద్ధి పనులు సాధించవచ్చని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీగణపతి నగర్ కాలనీ ముఖద్వారాన్ని ఆద�
IMD Weather Report | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్ని దాటాయి. ఎండలకు తోడు వడగాలు వీస్తుండడంతో జనం వణికిపోతున్నారు. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కా
ప్రముఖ నిర్మాత దిల్రాజు ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రొడక్ట్ కంపెనీ లార్వెన్ ఏఐ స్టూడియో శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి ఆయన ఈ సంస్థకు �
‘సమాజం మనకు ఎంతో ఇచ్చింది. మనం కూడా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.. లేకుంటే లావైపోతాం’ ఇది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఓ యంగ్ టీమ్ దాన్ని నిజం చేస్తున్నది.
నిర్మాణ రంగంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని న్యాక్లో ఆరు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు శనివారం సర్టిఫికె�
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హుస్సేల్లి గ్రామ శివారులోన
విద్యా, వైద్య రంగాల్లో దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఉమ్మడి కరీంనగర్ జి�
TG Weather | తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ కేటీఆర్ �
Operation Kagar | కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హింసను ఆపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) వ్యవస్థాపకులు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు.