మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీనోమ్ వ్యాలీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
ప్రస్తుత అసెంబ్లీ సెషన్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు రద్దు చేసిన స్పీకర్.. తాజాగా సోమవారం మరోసారి రద్దుచేస్తున్నట్టు ప్రకటించడంత
ఒకే మంత్రి, ఒకే ప్రభుత్వం, ఒకే ఉత్త ర్వు.. కానీ మాటలు మాత్రం వేర్వేరు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణం చెల్లించిన తర్వాత రూ.2 లక్షలు ఖాతాల్లో జమ చేస్తామన్న అదే నోటితో, నేడు అసలు రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ చేస్తామని తా�
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తుంటే, కాశెగడ్డి కావడి గుర్తుకొస్తున్నది. కావడి ద్వారా బరువు మోస్తున్న తండ్రిని చిన్నపిల్లలు, కాశెగడ్డితో తయారుచేసిన కావడితో నీళ్లు �
రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసాలు, దొంగతనాల నుంచి లైంగిక దాడులు, హత్యల వరకు, పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏడాదిలో జరిగిన నేరాల చిట్టా చూస్తే పరి�
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో సమర్థత, పారదర్శకతతోపాటు విశ్వసనీయతను పెంపొందించడంలో ‘సాంకేతిక పరివర్తన పాత్ర’ అనే అంశంపై కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈనెల 22న ప్రారంభమైన రెండ్రోజుల జాతీయ వర్క్షాపు ఆద�
ఉగాది(ఈ నెల 30) నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని సివిల్ సప్లయ్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం దక్కన్ ఫ్యాక్టరీ గెస్ట్హౌస్లో ఆదివారం �
కళాకారులను బీఆర్ఎస్ ఆదుకుని ఉద్యోగాలు కల్పిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను రోడ్డున పడేస్తుందని తెలంగాణ కళాకారుల వేదిక కమిటీ వ్యవస్థాపకులు కామల్ల ఐలన్న దుయ్యబట్టారు. కళాకారులకు వెల్ఫేర్ బోర�
Blood Test | తన భర్త రక్త పరీక్షలు చేయించుకోవడంలేదని మనస్తాపం చెందిన ఓ భార్య పురుగుల మందు తాగి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంటలో చోటుచేసుకుంది.
Telangana | రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్ట
KCR | నిరుడు మండు వేసవిలోనూ నిండు కుండల్లా తొణికిసలాడిన భారీ ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయి కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు.
MK Stalin | డీలిమిటేషన్ అంశంపై రాజకీయ, న్యాయపరమైన ప్రణాళికను రూపొందించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించారు.
Harish Rao | అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో రుణమాఫ�