NAREGA | రాష్ట్రానికి మంజూరైన నరేగా పని దినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలను మంజూరు చేసింది.
రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. మార్కెట్లలో వందలాది మంది బ్రోకర్లతో దందా కొనసాగుతున్నదని ఆరోపించారు. కుట్రపూరి
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్ర పరిపాలన సాగుతున్నదా? అమరావతిలో ఉండి ఆయన కన్ను గీటితేనే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఫైళ్లు కదులుతున్నాయా? ఓ అధికారికి కీలక బాధ్యతలు కట్టబెట్టడం �
నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్లపై ఆధారపడినవారు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు. రెండింటిలో కలిపి ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉండగా, అవసరాలు మాత్రం దాదాపు 25 టీఎంసీలకుపైనే ఉన్నాయి. ఈ
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట అమ్మే దశలో వర్షంపాలైంది. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోళ్లు చేపట్టని ఫలితంగా రోజులకొలద�
ఫ్యూచర్సిటీని ఆపాలని.. తెలంగాణను కాపాడాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున�
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ భాషల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు భాషా ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అంతుచిక్కడం లేదు. అధికారులు స్వతంత్రంగానే త
ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రేపటి తెలంగాణ జీవధార అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని మండిపడ్డార
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ రైజింగ్గా వెలుగొందిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. నాడు అన్నింటా అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందని విమర్శించారు. ఈ మే
తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ వివాదంలో చికుకున్నది. కులగణన ప్రమోషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో భారతదేశ మ్యాప్పై వివాదం రేగుతున్నది. మ్యాప్లో జమ్ముకశ్మీర్, లడఖ్ చిత్రాన్ని సరిగా ముద్ర
గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కింది కోర్టులో ఏ దశలో ఉందో చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గోపన్పల్లిలో సర్వే నంబర్ 127లోని 31 ఎకరాలకు సంబంధించి హ�
రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలపై ‘సెక్షన్ 20 ఎడ్యుకేషన్ యాక్ట్'ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించనున్నది. ఈ యాక్ట్ ప్రకారం విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో నాల�
నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన కే రామకృష్ణారావుకు గ్రూప్-1 అధికారుల సంఘం ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ నేతలు శుక్రవారం సచివాలయంలో సీఎస్ను కలిసి సత్కరించారు.
ధూపదీప నైవేద్య పథకం ద్వారా పురాతన దేవాలయాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు శుక్రవారం ఒ�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.