Harish Rao | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. ఈ మరణాలకు ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యులని అన్నార�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నదని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే సకాలంల�
అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రోజుల తరబడి మార్కెట్ యార్డుల వద్ద రైతులు వేచి చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి భారీ వర�
యాసంగి సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు సర్కారు సున్నం పెడుతున్నది. ఒకవైపు, సన్న ధాన్యం కొనుగోళ్లలో అధికారులు కొర్రీలు పెడుతుండగా, మరోవైపు కొనుగోలు చేసిన సన్నాలకు సైతం ప్రభుత్వం బోనస్ చెల్లించడం ల�
విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్నది.. రూ.7,500 కోట్లకు పైగా ఫీజు బకాయిలు పేరుకుపోయాయి.. ఒకవైపు విద్యార్థుల రోదన.. మరోవైపు కళాశాలల యాజమాన్యాల వేదన.. అయినా కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడమే లేదు. గతం�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలవాలింది. నిమ్మ, బత్త�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎప్సెట్ ఫలితాలు ఈ నెల 15న విడుదలకానున్నాయి. 15న ఉదయం ఫలితాలు విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు ప్రాథమికంగా నిర్ణయి�
ఆమ్చూర్ రైతులు ఆగమాగం అవుతున్నారు. గిట్టుబాటుకాని ధరలను చూసి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఓవైపు కాలం కలిసిరాక రాలిన కాయలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. మిగిలిన మామిడి కాయలతో ఆమ్చూర్ను తయారు చే
యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 2.70లక్షల గృహ వినియోగం కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 200ఎంయూ(మిలియన్ యూనిట్ల) విద్యుత్ డిమాండ్ ఉన్నది. వేసవి కావడంతో కరెంట్ భారీగా వి
నిధులు ఎన్నైనా కేటాయించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఉషోద�
రాష్ట్రంలో రెజ్లింగ్ పోటీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ క్రీడా చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెజ్ల�
Maganti Gopinath | పేదల కోసం కేసీఆర్ రూపొందించిన సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించిందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రహమత్ నగర్ డివిజన్ కార�
Y Satish Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి తెలంగాణ రెయిజింగ్ అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ రాష్ట్రాన్ని మాత్రం తిరోగమన దిశలో తీసుకెళ్తున్నారు అని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ ర�