KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేటీఆర్తో పాటు సోషల్మీడియా ఇంచార్జిలు మన్నె క్రిశ
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున భారీ కంటైనర్ను రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి ఢీకొట్టాయి. విజయవాడ ను
Vikarabad | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సబ్బండ వర్గాలకు కష్టాలు మొదలయ్యా యి. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన పాలకులు అన్ని వర్గాలను నట్టేట ముంచుతున్నారు.
Rajiv Yuva Vikasam | ప్రభుత్వం ఊరించిన రాజీవ్ యువ వికాసం పథకం యువతను ఊసూరుమనిపిస్తున్నది. కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పించడమేగాక, రేషన్కార్డు ఉంటేనే పథకానికి అర్హులని సర్కారు షరతులు విధించడమే అందుకు కారణం. మండల,
హడావుడి హామీలు, ఆర్భాటపు ప్రకటనలే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. ఈ నాలుగు పథక�
న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు నిరసనగా మంగళవారం నాంపల్లి కోర్టులకు చెందిన న్యాయవాదులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోలీసుల నిర్బంధం మధ్య కొనసాగింది. నినాదాలతో అసెంబ్లీ ప్రాంతానికి బయలుదేరిన న్య
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. తగిన సమయం అంటే వారి పదవీకాలం ముగిసేవరకా? అని ఆగ్రహం వ్యక్తం చే�
అరువై ఏండ్ల వలసాంధ్రుల పాలనలో తెలంగాణ వంచించబడుతున్న క్రమాన్ని చూసిన కేసీఆర్ చలించిపోయారు. అందుకే టీఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీని స్థాపించి, స్వరాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమించి నాలుగు కోట్ల ప్రజల అరువై ఏం
రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ మంగళవారం హైకోర్టుతోతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిషరించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమై రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్�
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవు పాల ధరను తగ్గించి.. బర్రె పాల ధరను లీటర్కు రూ.4 వరకు పెంచేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులు మంజూరయ్యాయి. అర్ధాంతరంగా పనులు నిలిచిపోయి పెండింగ్లో ఉన్న ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనుల నిమిత్తం ఉపముఖ్యమంత్రి భట్టి �