ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికలు, ‘టీ న్యూస్' చానల్పై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
రాష్ట్రంలో కొత్తగా ఎర్త్సైన్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్సైన్స్ వర్సిటీగా అప్గ్రేడ్ చేయనున్నది. సంబ�
రేషన్కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం సహా 9 రకాల నిత్యావసరాల పంపిణీని త్వరలో చేపడుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు.
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేకుండా పోయిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సామాన్యుడు నిర్భయంగా వెళ్లి కేసు పెట్టే పరిస్థితి లేదని తెలిపారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీ�
రాష్ట్రంలోని అన్నిగ్రామాల్లో పల్లెప్రగతి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కనీసం మురుగుకాల్వల్లో చెత్త సేకరణ పనులు కూడా సరిగా సాగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. బుధవారం శాసనమండలిలో మున్సిప
మాటకు మాట.. పదునైన ప్రశ్నలతో అధికారపక్షాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఉక్కిరిబిక్కిరి చేశారు. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత హోంశాఖ నుంచి మొదలు పెట్టి.. రెవెన్యూ, భూ భారతి అంశాలపై ఆయన లే�
MLC Kavitha | విద్యారంగంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని నిరూపించుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు.
Tanduru | తాండూరు నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Harish Rao | పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాపస్ పోతారనీ డౌట్ వచ్చిందేమో.. అందుకే ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్న�
Kadtal | సకాలంలో పాల బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే పాల బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ నేత చంద్రశేఖరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య డిమాండ్ చేశారు.
BRS | అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సభల�
KTR | ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ఇరుకున పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాపాలనలో ప్రగతి అధోగతిగా మారిందని తెలిపారు. సాగునీళ్లు ఆగిపోయాయని.. వ్యవసాయం ఆగమైందని పేర్కొన్నారు.