ఈ నెల 27 వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు కదలిరావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని 11 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ జెండాల �
KTR | తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్లా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆ�
Students Suicides | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెల 26న జరగనున్న 108వ ఆవిర్భావ దినోత్సవ వాల్పోస్టర్ను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ఆవిష్కరించారు.
ములుగు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన సుమారు రెండు వేల
Indiramma House | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిశీలకులు సహా సామాన్యుల వరకు అందరి చూపు ఇప్పుడు ఎల్కతుర్తి సభపైనే ఉన్నది. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న నిర్వహించబోయే సభ చరిత్ర
కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న అట్టహాసంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు న్యాయవాదులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేత, అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధి ఉపేం
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనకు భారత పౌరసత్వం లేకపోయినప్పటికీ తప్పుడు పత్రాలను సమర్పించి ఎన్నికల్లో పోటీచేసి, గెలుపొందారని రాష్ట్ర ప్రభుత్వ విప్�
ఇంటర్ ఫలితాల్లో మళ్లీ అమ్మాయిలే సత్తాచాటారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలన్న తేడాల్లేకుండా రెండింటిలోనూ వారి పరంపరే కొనసాగింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీ�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్లో 83.17% మంది ఉత్తీర్ణత సాధించడంతోపాటు, 7649మంది ఏగ్రేడ్ సాధించారు.