నేను ఏరువాకను
విత్తనాన్ని, మొలకని,
మొక్కని పంటల కంకిని,
గ్రీష్మాన్ని, వసంతాన్ని,
రుతువులను, కాలాన్ని,
నా లక్ష్యంతో కనిపెంచిన స్వప్నాన్ని
జన వచనంతో గానం చేసిన బహు వచనాన్ని
తెలంగాణ సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాలన�
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పీఏ అని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు మోసాలకు తెగబడ్డారు. రాష్ట్రంలోని వివిధ ఆఫీసులు, పోలీసు అధికారులకు కాల్ చేసి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి తీసుకొ�
R.Krishnaiah | బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. లేకపోతే యుద్ధం జరుగుతుందని కాంగ్రెస్�
Inter Results | ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. 2024-25వ విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ (TGTWREIS) �
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ట్వీట్లు చేస్తున్నారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పర్యాటక శాఖ
Maoists | ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భీమారంపాడు సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర పోరు ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కరిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్లో వాయుసేన వేగాన్ని పెంచింది.. ఆపరేషన్ ‘కగార్’ (Operation Kagar) పోరు తుది దశకు చే�
మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం కోత పెట్టింది. 3 లక్షల మంది విద్యార్థులను తగ్గించింది. 2025-26 విద్యాసంవత్సరానికి 16లక్షల మంది విద్యార్థులకే ఆమోదం తెలిపింది. నిరుడు 18.88లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్�
కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న గాంధీజీ మాటలు నీటి మూటలవుతున్నాయి. దేశానికి పట్టుగొమ్మలుగా ఉండాల్సిన పల్లెలు ప్రగత�
రాష్ట్రంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అల్పపీడనంతో గతవారం వాతావరణం కాస్త చల్లగా ఉన్నా సోమవారం నుంచి ఎండ తీవ్రత మొదలైంది. సూర్యుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఉత్�
రాష్ట్రానికి కనీవినీ ఎరుగని రీతిలో పెట్టుబడులు తెచ్చినట్టు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ అందులో కార్యరూపం దాల్చినవి మాత్రం ఒక్కటీ కనపడడంలేదు. రెండుసార్లు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులు, స�
రైతులకు రుణమాఫీ చేయడానికి, రైతుభరోసా ఇవ్వడానికి, విపత్తుల వల్ల పంట నష్టపోయిన అభాగ్యులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వలేదు. కానీ, చేయని రుణమాఫీపై, ఇవ్వని రైతుభరోసాపై ఫ్లెక్సీ�