‘కేసీఆర్ నాడు సీమాంధ్ర పాలకుల దోపిడీని ఎదిరించి.. పదవులను గడ్డిపోచలా త్యజించి.. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి.. పదేండ్ల పాలనలో అన్నిరంగాల్లో ముందు నిలిపిన తెలంగాణను సీఎం రేవంత్రెడ్డి నేడు వింధ్వంసం సృ
‘ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సహించలేక డిప్యూటీ స్పీకర్ పదవిని త్యజించి.. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. తెలంగాణను సాధించి నాలుగుకోట్ల ప్రజల దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన ఘనత కేసీఆ�
నింగిపందిరై తెలంగాణ నేలను చూస్తుంది.
సేనులో సేద్యకాడు నిండు సందమామై మెరుస్తుండు.
అతడి సేతిలో పడ్డ అవని అంతా
పచ్చనిసీర ఆరేసినట్టు కనిపిస్తుంది.
ధరణిపై కాళేశ్వరం ఆకాశంలోని తెల్లని మేఘాల్లా.
సెరువు మత్త�
Meenakshi Natarajan | అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్టు విశ్వసనీయ వర్గాలు త�
నాడు ఉద్యమనేతగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎంతోమంది విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 25% రాయితీ గడువు మే 31వ తేదీతో ముగిసింది. రాయితీ పథకం కింద రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగించ
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పట్టణ పేదలు ప్రభుత్వం చెప్తున్న ఇన్-సిటూ (ఉంటున్నచోటే ఇల్లు నిర్మించడం) విధానంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఇండ్లు నిర్మించే వరకు వారు అద్దె ఇ
Yellampally | ఆసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డుకట్టలు వెలిశాయి. రైతుల పొలాలు చెరువుల చేపలయ్యాయి. అధికార బలమే ఆక్రమణలకు పాల్పడటంతో అధికార యంత్రాంగం చేష్టల
భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలుకానున్నది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు నిర్వహించగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చ�
ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్ర�
జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాన ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) అధ్యక్షుడు డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూప్రసాద్