Vemula Prashanth Reddy | కేసీఆర్ పాలన పదేండ్ల సంక్షేమం అయితే.. రేవంత్ రెడ్డి పాలన 17 నెలల విధ్వంసం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక గీతంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అచంచలమైన ప్రయాణం, అపూర్వ నాయకత్వం వల్ల ప్రత్యేక
Telangana Jathipitha Song | బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో అధినేత కేసీఆర్పై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఒక పాటను రూపొందించారు. జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. అనే లిరిక్స్తో సాగే ఈ పాటను శుక్రవారం నాడు బీఆర�
తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నేడు విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్�
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి పరుగులు పెట్టింది. ప్రతి గ్రామం మెరిసింది. జాతీయ పంచాయతీరాజ్ పురస్కారాల్లో మన గ్రామాలకు అవార్డుల పంట పండింది. కేంద్ర సర్కారు 46 అవార్డులు ప్రకటిస్తే.. ఇందులో 13అవార్డులు తెల�
రెండు రోజులు.. 100 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు.. స్టార్ హోటళ్లలో బస ఏర్పాట్లు... వెరసి రూ.30 కోట్లకుపైగా ఖర్చు. ఇవీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్-2025 కార్యక్రమ విశేషాలు. కాంగ్రెస్ ఎజెండాలో
ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో భారీ తప్పిదాలను మూటగట్టుకున్న సర్కార్కు మరో మరక అంటుకునేలా ఉన్నది. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం కూడా లోపాల పుట్టను తలపిస్తున్నది. ఏటా ఏదో ఒక
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేశాయి. దేశవ్యాప్తంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది.
అది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లో ఒక పిల్లర్ కుంగిపోగానే వాయువేగంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పందించింది. సంఘటన జరిగిన గంటల వ్యవధ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలన.. గ్రామస్వరాజ్యంలో స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. దేశంలో 3శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లె ప్రగతిలో 30శాతం అవార్డులను
16 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ గతం పునరావృతమవుతుండటం శోచనీయం. తొమ్మిదిన్నరేండ్లలో స్వరాష్ట్ర తెలంగాణ సాధించిన విజయాలన్నీ తెరమరుగవుతూ మళ్లీ తెలంగాణ పరాధీనంలోకి జారిపోతుండటం విషాదకరం.