తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు పరిధిలోని ములుగు జిల్లా కర్రెగుట్టల వద్ద ఐదు రోజులుగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలే టార్గెట్గా పోలీస్ బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.
Model Schools | రాష్ట్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్స్లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు.
KCR | కేసీఆర్ తెలంగాణ జాతి పిత పాటను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసంలో విడుదల చే�
OU | ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు తమ ఉద్యోగ భద్రతకై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓయూ పరిపాలన భవనం రెండవ గేటు ముందు వంటావార్పు నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు.
Contract Lecturers | రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంటాక్ట్ అధ్యాపకులు చేస్తున్న సమ్మె శుక్రవారంతో ఏడో రోజుకు చేరింది.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ దినోత్సవానికి వర్సిటీ సిద్ధమైంది. ఈ నెల 26న జరగనున్న ఆవిర్భావ వేడుకలకు ప్రారంభ సూచికగా ఫౌండేషన్ డే వాక్ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
Anganwadi | హైదరాబాద్ నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పేద పిల్లల ఆలనా.. పాలనా చూసుకుంటూ అక్షరాభ్యాసానికి పరిమితమైన అంగన్వాడీ కేంద్రాల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా జర�
KP Vivekananda | కుత్బుల్లాపూర్/దుండిగల్, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రజల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అదే స్ఫూర్తితో గత పదేండ్లలో తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిద
Harish Rao | వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన�
Harish Rao | తండ్రిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో విద్యార్థిని ఆవేదన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలో రూ.18 కోట్లతో నిర్మించిన రోడ్డు నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదకరమైన గుంతలు, రోడ్డు పక్కన పెద్ద పెద్ద ముళ్ల పొదలతో అధ్వాన పరిస్థితికి చేరి�