మిషన్ భగీరథ నీటి ట్యాంకు కింద చుట్టూ తడకలు, చెక్కలతో నిర్మించిన ఈ చిన్న డేరా చూసి ఓ నిరుపే ద కుటుంబానికి చెందినది కావచ్చు అనుకుంటారు. కానీ అందులో ఉన్నది ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం అంటే ఆశ్చర్యపోవాల్సింద�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరోసారి అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటీవల అకారణంగా కరీంనగర్ కలెక్టర్పై సీరియస్ అయిన మంత్రి.. తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డిపై
మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులా? 50 రోజుల వేసవి సెలవుల్లో ఫ్యామిలీస్తో ఎంచక్కా టూర్కో.. హాలిడే ట్రిప్కో వెళ్దామని ప్లాన్ చేసుకున్నారా? అయితే మీ ప్రణాళికలను వెంటనే రద్దు చేసుకోండి. ప్లాన్లో ఉంటే ఆపేసుకోండి.
రాష్ట్ర బృందం జపాన్ పర్యటనలో చేసుకుంటున్న పెట్టుబడి ఒప్పందాలన్నీ డొల్ల కంపెనీలతోనేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంతో రూ.5,700 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న ఉర్సా కంపెనీకి ఎక్కడా
తెలంగాణ భూమి తన పరివర్తన కోసం 18వ శతాబ్ది ఆరంభం నుంచి 20వ శతాబ్ది చివరి వరకు మూడు శతాబ్దాల పాటు పాలకులతో అనేక సాయుధ సంఘర్షణలు సాగించింది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రజల పోరాటాలు సర్వాయి పాపన్న నుంచి నక్సలైట్ పోరాట�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలతో 3974 మందికి స్థానచలనం కలగనున్నది. సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నీరా, ఇతర తాటి ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కల్లుగీత వృత్తిదారులకు లబ్ధి చేకూర్చాలనే మాజీ సీఎం కేసీఆర్ సంకల్పం ఇప్పటికీ ఫలితాలను ఇస్తున్నది. ఆయన తీసుకొచ్చిన నీరా పాలసీని ప్రస్తుతం అప్గ్రేడ్ చేస్తున్నార
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్కు చెందిన మరమగ్గాల కార్మికుడు బూర బలరాం (62) కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బత�
రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు పెట్టేందుకు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఏకంగా రూ.27 వేల కోట్లతో రేవంత్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్నది. పదేండ్ల క్రితమే మొదలైన ఈ సంస్థకు ఇంత భారీ పెట్టుబడులు పెట్టే �
విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం జీవితాన్ని ధారపోసిన పోప్ ఫ్రాన్సిస్ ఈ లోకాన్ని విడిచివెళ్లడం విచారకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన సేవల ద్వారా కోట్లాది మందికి ఆయన మార్గదర్శ�
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం త్వరగా చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిధుల విడుదల కోసం 29న రాష్ట�
BRS | వృద్ధుల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్థిరస్థాయిగా నిలిచిపోతాడు అన్న దానికి వృద్ధురాలు నీలమ్మే సాక్ష్యంగా నిలిచింది. నర్సంపేట పట్టణ కేంద్రంలో వృద్ధాప్య పెన్షన్ను రజతోత్సవ సభకు అందజేసి
Anurag University | ప్రపంచ స్థాయి విద్యను మన విద్యార్థులకు అందించేందుకు ఆరిజోనా యూనివర్శిటీ, అనురాగ్ యూనివర్శిటీల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ విశ్వవిద్యాలయం చైర్మన్ పల్లా రాజేశ్వర్ ర�