యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇన్చార్జిల పాలన నడుస్తున్నది. కీలక శాఖలకు పెద్దాఫీసర్లు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారి అడ్మినిస్ట్రేషన్ కుంటుపడుతున్నది. కొత్త పథకాల అమలు తీరుపై ప్రభావం పడుతున్నద
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కార్య�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీ పీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ నేతలు విద్యాశాఖ సెక్రటరీ
హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా కోట్లాది రూపాయల ఖర్చుతో పెంచిన మొక్కలు ఎదుగకముందే బుగ్గిపాలవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ అని, పదేండ్ల కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు ప్రజలకు మేలు జరిగిందని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామ�
తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఔటర�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ సుఖశాంతులతో వర్ధిల్లాలని
మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు ఉండాలి.. కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
MLC Kavitha | సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిందని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట�
రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు, అనారోగ్య మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ
KTR | మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 20: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్�
KCR | తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు