పరిశ్రమల కోసం భూములను లీజుకి ఇచ్చే విధానం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. పరిశ్రమ ఏర్పాటు చేసుకునేవారికి భూములను విక్రయించడమే కాకుండా కావాల్సినవారికి లీజుకు కూడా ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టను�
కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్న రాజీవ్ యువవికాసం పథకం కింద సబ్సిడీ రుణాలు పొందాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి వస్తున్నది. తొలుత బ్యాంకర్లు సమ్మతిస్తేనే ఈ పథకం కింద రుణం పొందే అవకాశం ఉంటుంది.
నాడు పరాయి పాలనలో దగాపడిన తెలంగాణ.. నేడు స్వపరిపాలనలో డీలా పడింది. రాష్ట్రంలో మారిన ప్రభుత్వానికి తగ్గట్టుగానే ఆగిన సంక్షేమంతో ఆర్థిక పరిస్థితులూ తలకిందులయ్యాయి. చేతిలో పైసల్లేక తగ్గిపోయిన ప్రజల కొనుగ�
ఒక ఉద్యమం ఎందుకు పుడుతుంది? ఒక తిరుగుబాటు ఎందుకు తలెత్తుతుంది? ఒక సమాజం నిరంతరం అణచివేతకు గురైనప్పుడు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో కుంగిపోయినప్పుడు.. సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు! ఆర్థిక, రాజకీ�
ఉద్యమ శిఖరం కేసీఆర్. పాలనా సౌధం కేసీఆర్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన అంతరంగం తెలంగాణ. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు కేసీఆర్ పయనం అనన్య సామాన్యం. స్వరాష్ట్రంలో ఆయన సాగించిన �
జేఈఈ మెయిన్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. టాపర్లలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. హర్ష్గుప్తా, వావిలాల అజయ్రెడ్డి, బనిబ్రత మాజీ 300కు 300 మార్కులతో సత్తాచాటారు.
ప్రపంచ ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం ప్రత్యేకమైనది. ప్రజాభీష్టం, మద్దతు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఉద్యమం న్యాయబద్ధమైనప్పటికీ, ఉద్యమానికి అనేక అవరోధాలు ఉన్న సందర్భంలో, ఉద్యమ నాయకత్వం వహించిన కేసీఆర్ది ఒక విల�
తెలంగాణ మాడల్ స్కూల్స్లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు డైరెక్టర్ శ్రీనివాసచారి ప్రకటనలో తెలిపారు. 21న హాల్టికెట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో చిరస్మరణీయమైన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ డెబ్బయి ఒక్కేండ్ల బక్కపలుచని నాయకుడిది నాలుగు దశాబ్దాలకు పైగా విరామమెరుగని రాజకీయ చరిత్ర. విశాలాంధ్రలో తెలంగాణకు జరిగిన అన్యాయాల�
రాష్ట్రంలో డ్రైపోర్టును ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. శనివారం టోక్యోలో జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన�
తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకసారి కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. నిరసనగా రాజీవ్ రహదారి దిగ్బంధానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట సమీపంలో తాను స్వయంగా రోడ్డుపై బైఠాయించారు. చుట్టుపక్కల మందపల్లి తదితర
ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలవుతుందా..? లేదా? అన్న సందిగ్ధతకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు తెరదించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే వర్గీకరణను అమలుచేస్తామని మండలి చైర�
రాచరిక పాలన నుంచి స్వతంత్ర భారత్ వరకు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 1940వ దశకంలో మహోన్నత సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన చరిత్ర తెలంగాణ సమాజానిది.
తెలంగాణలో అప్పటిదాకా ఆట, పాట, మాటలన్నీ బంద్ అయినయ్. అలాంటి పరిస్థితుల్లో భావజాల వ్యాప్తికి, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు, తెలంగాణ సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ ఒక వేదికగా మారింది.