ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అసమర్థతతో ఏపీ ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతున్నది. ఏపీ తానా అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తందాన అంటూ వంతపాడుతున్నద�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తొలిసారిగా హిజ్రాలు పండుగ చేసుకున్నారు. రోజంతా ఆట పాటలు, నూతన వస్త్రాలంకరణ, అమ్మవారి పూజా మహోత్సవాలతో ఆకట్టుకున్నారు. గోదావరిఖని గంగానగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం ర�
Tushar Gandhi: గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఇండ్లను కూల్చడాన్ని ఆపాలని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఓ అప్పీల్ చేశారు. ఒకవేళ గాంధీయే బ్రతికి ఉంటే, తన ప
రాష్ట్రంలో నేడు, రేపు(సోమ,మంగళవారం) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Rains) కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఒకప్పుడు యాసంగిలో ప్రధానమైన పంటగా ఉన్న మక్కను ఇప్పుడు కొనేదిక్కు కరువైంది. గతంలో పంట దిగుబడులు పెద్ద మొత్తంలో వచ్చిన కారణంగా మార్క్ఫెడ్ నుంచి కొనుగోళ్లు చేసినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తర్వా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులను నట్టేట ముంచింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలు సాయం అందిస్తామని అబద్ధపు హామీనిచ్చి రూ.12 వేలకు తగ్గిస్తూ ఏడాదికి నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కా
వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్)ను మార్చి 25లోగా అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని కమిషన్ సెక్రటరీ ఎం హరిత వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు టీచర్లు, ఫ్యాకల్టీకి ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నది. సాఫ్ట్స్కిల్స్, అంత్రపెన్యూర్షిప్ డెవలప్మెంట్లో ఉచిత శిక్షణ, సర్టిఫికెట్లు ఇస్తారు.
ఎంఈ/ఎంటెక్, ఎం ఫార్మ సీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీజీఈసెట్ నోటిఫికేషన్ను జేఎన్టీయూహెచ్ సోమవారం విడుదల చేసింది. నిరుడు చివరగా రూ. 5వేల ఫైన్తో దరఖాస్తుకు అవకాశమివ్వగా, ఈ సారి రూ. 10వేల ఆలస్య
ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారిని సైతం అనుమతిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య
టీజీ ఎడ్సెట్-2026 షెడ్యూల్ను కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. టీజీ ఎడ్సెట్- 2026 చైర్మన్, కేయూ వైస్ చాన్సలర్ ప్రతాప్రెడ్డి, కన్వీనర్ వెంకట్రామిరెడ్డి టీజీ ఎడ్సెట్-2026 అధికార�
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న మంచి రాధాకృష్ణమూర్తి (74), యాళ్ల శేషగిరిరావు (72) సోమవారం మృతి చెందారు. అంతకుముందు తాడి కృష్ణవే
సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ అర్జున్పై పోలీస్స్టేషన్ ఆవరణలో దాడి చేయడం హేయమని హెల్త్కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్ నాగుల మండి�
ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ రత్నం వీ ముళ్లపూడి (88) సోమవారం ఉదయం 8.30 గంటలకు కన్నుమూశారు. వయస్సు సంబంధిత రుగ్మతలతో ఆయన మృతి చెందినట్టు ఉషా ముళ్ల