Land Bank | రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు చేసిన కృషి ఇప్పుడు పారిశ్రామిక భూముల లభ్యతలో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టింది. తెలంగాణ రాష్ర్టాన్ని పారిశ్రామికరంగంలో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో నాట�
Assembly Session | సోమవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం అస్త్ర, శస్ర్తాలతో సర్వసన్నద్ధమైంది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రజల సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయా�
‘తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిచోటా మాట్లాడే మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎన్నారైలను హేళన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆయనపై అమెరికా సహా వివిధ దేశాల్లోని తెలంగాణ ఎన్నారైలలో తీవ్ర వ్య�
రాష్ట్రంలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తామని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కారు ఆ రెండు విషయాల్లో దారుణంగా విఫలమైంది. ప్రైవేట్ రంగంలో సోలార్ ప్లాంట్ల ఏర�
కేసీఆర్ అంటే అభివృద్ధి అని, కాంగ్రెస్ అంటే అధోగతి అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ స్పష్టంచేశారు. సమైక్య పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను కేసీఆర్ విముక్తి చేశారని గుర్తుచేశారు. పదేండ్ల పా
నాడు 45 రోజులు అసెంబ్లీ నడపాలని రాద్ధాంతం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సభ నడిపేందుకు జంకుతున్నదని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కి లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ సమాధానం చెప్పకుండా పారిపోతున్నదని మాజీ మంత్రి హర�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ దీటుగా బదులిచ్చేలా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసి పెట్టుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నా
యాదగిరిగుట్టలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఈ నెల 30న వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు ప్రధానాలయంలో శ్రీస్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ రోజులు సమావేశాలు నడిపించామని గుర్తుచేశారు.
KTR | సర్పంచ్ ఎన్నికల్లో వంగబెట్టి గుద్దితే సీఎం రేవంత్ రెడ్డికి సోయొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధివస్తుందని తెలిపారు.
KTR | రైతుబంధు పాలనపోయి రేవంత్ రాబందు పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోసపడుతున్నారని అన్నారు. రైతులు చలిలో చెప్పులు క్యూలైన
బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నాలుగు రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో బీసీ నేత పిల్లి రామరాజుయాదవ్పై నాగం అనుచరులు దాడికి పాల్పడ్డారు
KP Vivekananda | అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద స్పష్టం చేశారు. ఎవరిని సంప్రదించకుండా జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా ఆర్డినెన్స్ తెచ్చి విలీనం చేయడాన్ని గ�