గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కింది కోర్టులో ఏ దశలో ఉందో చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గోపన్పల్లిలో సర్వే నంబర్ 127లోని 31 ఎకరాలకు సంబంధించి హ�
రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలపై ‘సెక్షన్ 20 ఎడ్యుకేషన్ యాక్ట్'ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించనున్నది. ఈ యాక్ట్ ప్రకారం విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో నాల�
నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన కే రామకృష్ణారావుకు గ్రూప్-1 అధికారుల సంఘం ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ నేతలు శుక్రవారం సచివాలయంలో సీఎస్ను కలిసి సత్కరించారు.
ధూపదీప నైవేద్య పథకం ద్వారా పురాతన దేవాలయాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు శుక్రవారం ఒ�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని మెచ్చుకున్న నీటిపారుదల శాఖ మంత
రాష్ట్రంలో డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో కళాశాల విద్యాశాఖ
తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ఇందూరులో పుట్టి అంచలంచెలుగా ఎదిగిన సౌమ్య..అనతికాలంలోనే దేశం గర్వించదగ్గ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకుంది.
Vemulawada man marries Italian woman | వేములవాడకు చెందిన ఒక వ్యక్తి ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. బంధు, మిత్రులతోపాటు స్థానిక రాజకీయ నేతలు ఈ జంటను ఆశీర్వదించారు.
పెద్దమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి లు ఆకాంక్షించారు. సిద్దిపే�
Group 1 | రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలను తాతాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ ఎం. పరమేశ్ మరో 20 మంది అభ్యర్థులు దా
KP Vivekananda | డబుల్ బెడ్రూం సముదాయాల్లో కనీస మౌలిక వసతులను కల్పించలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. దుండిగల్, డి.పోచంపల్లి, బా�
Anurag University | పోచారం మున్సిపాలిటీ వెంకటాపురంలోని అనురాగ్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఈనెల 6న నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ మహిపతి శ్రీనివాస్రావు తెలిపారు. ఎలాంటి రుసుము లేకు�