రాష్ట్రంలోని 41,647 స్కూళ్లల్లో.. ఒక్కో తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులున్నారు. అంటే సగటున ఒక పాఠశాలలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 14లోపే. స్కూళ్లు ఎన్ని ఉన్నా తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులనే పంచుకోవాలి. వ�
వైద్యారోగ్యశాఖలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. నాలుగునెలల క్రితమే దరఖాస్తుల ప్రక్రియ ముగిసినా ప్రభుత్వంలో చలనం లేదు. ఫలితంగా ఆ శాఖలో పనిచేసే 150 మంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలక
‘కటిక పేదరికంలో ఉన్నాం.. దండం పెడతాం..మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి’ అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నర్సింహపురం బంజరకు చెందిన బూడిగె లక్ష్మినారాయణ- ఉపేంద్ర దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న �
ఎవరో ప్రేరేపిస్తేనో, ఏవో రాజకీయ పార్టీలు ఉసిగొల్పితేనే తాము ఉద్యమాలు చేస్తున్నామంటూ సీఎం రేవంత్రెడ్డి ఆక్షేపించడం బాధాకరమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టిన సిబ్బందికి నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పారితోషికం చెల్లించలేదు. రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి సర్వే పూర్తిచేసుకున్న సర్కారు.. గౌరవ వేతనం చెల్లించకుండా తాత్సా
బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ సర్కారు చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే శారు.
మిశ్రమ (అంతర) పంటల సాగులో తెలంగాణ రాష్ట్రం వెనుకంజలో ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ అధ్యయనం వెల్లడించింది. 2023-24 ఏడాది అధ్యయన రిపోర్ట్ ఆ శాఖ తాజాగా విడుదల చేసింది.
బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన పేరును ఉచ్ఛరించలేదన్న కారణంతో సీఎం రేవంత్రెడ్డి అక్కసు వెళ్లగక్కడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే ఆయన పేరు �
మేడ్చల్ మలాజ్గిరి జిల్లా పోచారం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఎంపీ ఈటల రాజేందర్పై కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే జోక్యం చేసుకు ని మినీ ట్రయల�
రేవంత్రెడ్డి ఔట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదని, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని పేర్కొన్నా
అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్మికలోకానికి పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని కోరారు. గురువారం బంజారాహిల్స్లోని తన నివాసంలో మే�
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి గురువారం ఆయనను సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసి అభ�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.