ఇసుక బజార్లు... రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడికి ఏదోమేలు చేస్తున్నామంటూ గొప్పగా చెబుతూ ప్రారంభించిన ఈ ఇసుక కేంద్రాలు ఇప్పుడు ఇసుక మాఫియాకు మరో అస్త్రంగా మారాయి.
రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్ఈఆర్టీ) అధికారుల తీరుపై ప్రభుత్వ వర్గాలు, ఉపాధ్యాయుల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల వింత సర్క్యులర్లే ఇందుకు కారణమని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్
65 ఏండ్లు పైబడిన వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జీరియాట్రిక్ క్లినిక్లు ఏర్పాటుచేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ దవాఖానల�
ఈసారి మే నెలలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో వేడి గాలులు వీచే రోజులు సాధా�
భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతరులు కొనుగోలు చేశారనే కేసులో సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఐపీఎస్ అధికారులతోపాటు ఓ �
రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేపట్టలేమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. 2026 జనాభా గణన తర్వాతే ఏపీ, తెలంగాణలో సీట్ల సంఖ్య పెంపునకు సంబధించిన ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. కేంద్ర ప్ర�
సిగ్నీస్ ఎనర్జీ..హైదరాబాద్లో 4.8 గిగావాట్ల బెస్ గిగాఫ్యాక్టరీని ప్రారంభించింది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఐదు ఎకరాల క్యాంపస్లో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పింది.
టీజీ ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మే డే సందర్భంగా గురువారం పరీక్షలకు విరామం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగానికి ఈ నెల 2,3,4 తేదీల్లో మొత్తం ఆరు సెషన్లల్లో పర
గ్రూప్-1 అక్రమాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశానికి బుధవారం లేఖ రాశారు. అభ్యర్థులు లేవనెత్తిన పలు సందేహాలను ఆ లేఖలో బండి సంజయ్ ప్రస్తావించారు. వారం రోజుల్లో సమగ్ర సమా�
గ్రూప్-1 నియామకాల ప్రక్రియ పూర్తి చేయరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ చేసిన అప్పీల్పై విచారించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్
రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ చేసిన వీ కమలాసన్రెడ్డిని ప్రభుత్వం తిరిగి నియమించింది. సర్వీసును మరో రెండేండ్లు పొడిగించింది. ఈ మేరకు బుధవా�
VB Kamalasan Reddy | ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ చేసిన వీ కమలాసన్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేండ్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Summer | రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.