‘కాంగ్రెస్ పార్టీతో మీరు ఎందుకు కుమ్మక్కయ్యారు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకత్వం ఉండి ప్రయోజనం ఏమిటి?’ అని ఢిల్లీలోని బీజేపీ జాతీయ నాయకత్వం రాష�
Lab Technician | రాష్ట్ర వ్యాప్తంగా 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనర్హులకు వెయిటేజీ మార్కులు ఇవ్వడం వివా�
Telangana | కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కొంతమంది స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా చెక్డ్యామ్లను కూల్చివేశారని, ఇది తన అనుభవంతో చెప్తున్నానని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్�
అమ్మకానికి ధూప, దీప, నైవేద్య పథకం కింద ఆలయాల ఎంపికపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్చక ఉద్యోగులతోపాటు దరఖాస్తుదారులు ఈ కథనంపై చర్చించ�
‘సింగంబాకటితో’ అన్నట్టుగా కేసీఆర్ రంగం మీదకు వచ్చారు. మోసకారి పాలనలో గోసపడుతున్న తెలంగాణ భుజం తట్టారు. ప్రజల సజల నేత్రాలను తుడిచి అక్రమార్కులపై ధనుష్టంకారం చేశారు. జనాక్షౌహిణుల సేనాని జలగర్జనతో దిక్క
ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అవకాశమిచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే వెసులుబాటు ఉన్నది.
పెండింగ్ స్కాలర్షిప్ బకాయిల్లోని రూ.365.84 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు చెందిన బకాయిలు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఉద్యోగోన్నతులు పొందిన వారంతా 2017 బ్యాచ్కు అధికారులే. వారికి జూనియర్ గ్రేడ్ స్కేల్ (లెవల్- 12) కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానక�
తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని, ఆ ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మాజీ మం త్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నెమ�
Jagadish Reddy | తెలంగాణ గ్రామపంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆ ఘనత ముమ్మాటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.
Sarpanch Elections | సర్పంచ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది.