Harish Rao | తెలంగాణ సాగునీనీటి రంగ నిపుణులు, 'నీళ్లు.. నిజాలు'తో తెలంగాణను జాగృతం చేసిన మహనీయులు, సమైక్య పాలకుల జల దోపిడీని చివరి శ్వాస వరకు అడ్డుకున్న ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపే
KTR | సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల ద
ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎన�
గ్రూప్-1 మెయిన్కు హాజరైన అభ్యర్థుల్లో తొలుత ప్రకటించిన సంఖ్యకు తుది జాబితాకు మధ్య 10 మంది పెరిగిన మాట వాస్తవమేనని టీజీపీఎస్సీ అంగీకరించింది. తొలుత ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య కంటే ఆ తరువాత శాస్త్రీయంగా �
గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు �
రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ల నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిం ది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తోపాటు ఏడుగురు కమిషనర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
‘జబ్బకు జెండా చేతుల జెండా జాతర పోదమా.. గులాబీ జాతర పోదమా..’, ‘మన అన్న కేసీఆరూ రామక.. ఎంత మంచిపనులు జేసే రామక..’ అన్నపాటలే కాక మరెన్నో ఉత్తేజితమైన ఆటాపాటలతో ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అలరించిం�
గుర్తు తెలియని దుండగులు 32 సంవత్సరాల యువకుడి తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని హిమాయత్నగర్ స్ట్రీట్నెంబర్8 వద్ద విప్లాజా అపార్ట్మెంట్ వద్ద చోటుచే�
సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో సర్వేనంబర్ 993 ప్రభుత్వ స్థలం పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నట్లు తెలుసుకొని అమీన్పూర్ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రత�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి కొత్తగా పాలిటెక్నిక్ కాలేజీ మంజూరయ్యింది. బాలురు, బాలికలకు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరుచేస్తూ ప్రభుత్వం జీవో-65 విడుదల చేసింది.
Shanti Kumari | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన కే రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే�
KTR | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ బిగిసింది పిడికిళ్లు కాదు.. పిడుగులు అని వ్యాఖ్యానించారు. అవి స్వ�