Uttam Kumar Reddy | గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు స్పందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ జల హక్కులను కాపాడాలని కోరారు.
Govt Schools | సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకంగా మారింది.
Mahadevpur | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచాలని మండల విద్యాధికారి ప్రకాష్ బాబు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బడిబాట కార్యక్రమం పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన రైతుల బాగు కోసమేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (Putta Madhukar) అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్ర�
బడులు ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సుల (School Bus) కండీషన్ పైనే
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. రేషన్ పొందడానికి అటు లబ్ధిదారులు, పంపిణీ చేయడానికి ఇటు డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాజోళి మండల ప్రజలు భయం నీడలో బతుకు తున్నారు. ఇథనాల్ చిచ్చు రాజుకోగా.. పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అని జంకుతున్నారు. ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు 12 మంది రైతులను రిమాండ్కు తరలిం�
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రిమాండ్కు పంపిన రైతులను వెంటనే విడుదల చేసి కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రైతు సం ఘం రాష�
KTR | బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసానిచ్చే కేటీఆర్, దేశం కాని దేశంలో గుండెపోటుతో మరణించిన కార్యకర్త మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో అండగా ని
Harish Rao | బీద రైతుల కడుపుకొట్టి, బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వ
Konda Surekha | హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్కు వెళ్తూ.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఆమె కింద పడిపోయారు.